సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో కార్ఖానా పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులు ఉన్నారు. సీఐ రవీందర�
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలోని మరో ఐదు ఎంటెక్ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) మంగళవారం నిర్ణయించింది.
అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకొన్న 2,500 మందికి పైగా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను అమెరికన్ కాన్సులేట్ నిర్వహించింది. మంగళవారం యూఎస్ మిషన్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్�
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప ప్రసాదాన్ని ఈ సారి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేపమందు కోసం ఎవరూ రావద్దని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేండ్లుగా చేప మందు ప్రసా�
తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బస్తీ దవాఖానలు, పల్లె దవాఖాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నదని సీఎంఓ ఓఎస్డీ డాక్ట
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఘటనలో ఆరుగురిని అరెస్�
హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో క�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం జరిగింది. కార్ఖానాకు చెందిన ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు.. ఇన్స్టాగ్రామ్లో ఓ బాలికను �
లైంగిక సేవలు అందిస్తామంటూ మభ్యపెట్టడం. కాల్ఫర్ టైంపాస్ అంటూ ఆకర్షించి తమ శరీరభాగాలు చూపిస్తూ.. అదేవిధంగా బాధితులను చేయాలని కోరతారు. అలా బాధితుడి వ్యక్తిగత అంశాలు, వీడియోలు, ఫొటోలు సేకరించి
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
మద్యం మత్తులో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేయడమే కాకుండా పోలీసులపైనే దుర్భాషలాడుతూ కొట్టేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా పోలీసులే తనను గాయపర్చారని నిందితుడు ఆరోపణలు గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింద�