రాష్ట్రంలో ఐటీ రంగంతో పోటీగా తయారీరంగం దూసుకుపోతున్నది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసి పదిరోజులు కాకముందే మూడు తయారీరంగ పరిశ్రమలు రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కేటీఆర్
మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని, మానసిక ఆరోగ్యమే..మహాభాగ్యమన్నారు దోమలగూడ ఏవీ కళాశాల మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే, ఏవీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తన జన్మదినం సందర్భంగా గురువారం సెట్విన్, ధ్రువ కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. పీహెచ్సీలలో అందుతున్న ఆధునిక వ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ �
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింతే చాలు.. అక్కడికి క్షణాల్లో చేరి మాదక ద�
మనవాళ్లు ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో ముందుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలను మరిచిపోరు. సమయం దొరికినపుడల్లా మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్తూనే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే ఐశ�
హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి
ప్రముఖ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్, విడిభాగాల తయారీ సంస్థ ఐటీపీ ఏరో..బుధవారం హైదరాబాద్లో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భాగ్యనగరంలోని ఐడీఏ గాంధీనగర్లోని సంస్థ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని
కృత్రిమ గుండె లయ తప్పి అరిథ్మియా అనే ప్రాణాంతకమైన సమస్యతో బాధపడుతున్న రోగికి దేశంలోనే తొలిసారిగా ఏఐజీ వైద్యులు అరుదైన చికిత్స చేసి పునరుజ్జీవం ప్రసాదించారు. ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (34) అడ్వాన్స్�
దేశంలో ఆఫీస్ స్పేస్ వినియోగం 25 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆఫీసుల కోసం లీజుకు తీసుకునే సామర్థ్యం పె�