హైదరాబాద్కు మంచినీటిని సరఫరా చేస్తున్న పటాన్చెరువు నుంచి హైదర్గూడ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు వాటర్ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టింది. ఈ పనులు ఆర్సీపురంలోని �
భారతీయ యోగా సంస్థాన్ 56వ స్థాపన దినోత్సవాలు సనత్నగర్ పారిశ్రామికవాడ పార్కులో ఘనంగా జరిగాయి. సంస్థాన్ డిస్ట్రిక్ట్-1 అధ్యక్షుడు వర్జన్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని
బంజారాహిల్స్,ఏప్రిల్ 10 : అల్లుడి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను మద్యం మత్తులో దగ్ధం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్టకు చెందిన ఎ
చార్మినార్: దీన్ని 1591లో నిర్మించారు. ఈ కట్టడ నిర్మాణానికి సున్నం మాత్రమే ఉపయోగించారు. దీని ఎత్తు 180 అడుగులు. లక్కగాజులు అమ్మే లాడ్ బజార్ ఇక్కడికి దగ్గర్లో ఉంది. ముత్యాల వ్యాపారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమై�
Cylinder blast | మల్లాపూర్లో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్లోని ఓ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది (Cylinder blast). దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి బేకరీ షెట్టర్లు ధ్వంసమయ్యాయి.
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు హైదరాబాదీ అథ్లెట్ అమ్లాన్ బొర్గోహై ఎంపికయ్యాడు. కేరళలో జరిగిన 25వ ఫెడరేషన్కప్లో 200మీటర్ల రేసును అమ్లాన్ 20.52 సెకన్లలోముగించి జాతీయ రికార్డు నెలకొల్పాడు.
మీ జీవితాశయం ప్రభుత్వ ఉద్యోగమేనా? బాగా చదివి సరే లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నారా? అయితే అన్నింటికన్నా ముందు సమయం వృథా కావడాన్ని అరికట్టాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉన
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడ
శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణం అనంతరం శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుక�
సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఏపీఏయూ కాలనీలోని నివసించే సూర్యనారాయణ రాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో 37 ఏండ్లుగా మరమరాలతో పందిరి వేసి భదాద్రి రాముడి కల్యాణోత్
స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయత్నానికి అడుగులు వేసింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లలో ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్' �
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్ను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అ�