హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల �
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ, ఐటీయేతర సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావడం పెరుగుతున్నది. గత కొన్నిరోజు�
మంచిర్యాల : పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మందమర్రి మండలం అందుగులపేట గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. �
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 6 కిలోమీటర్లకు పైగా వాహనాలు ఆగిపోయాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు వాహనాలు నెమ్మదిగా క�
హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొన
హైదరాబాద్ : తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్�
Gun fire | పాతబస్తీ మొఘల్పురాలోని సుల్తాన్షాహీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సుల్తాన్షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడమీద బల్లిపై కాల్పులు జరిపాడు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యధికంగా 12.65 సెంటీమీటర్ల వాన పడింది. రుతుపవనాల ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణి తెలంగాణపై కొనసా�
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని తోలుకట్ట వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఓ ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చే�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్ డీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల ఫ�
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కర్త, రూపకర్త డీజీపీ మహేందర్ రెడ్డినే అని సీఎం చెప్పారు. నిజం చెప్
CM KCR | పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వివిధ విభాగాలను స