టాస్క్ఫోర్స్లో హెడ్కానిస్టేబుల్నంటూ.. విజయవాడలోని ఓ షోరూం నిర్వాహకులను బెదిరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కి�
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లపై రాచకొండ సీపీ మహేశ్భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన మహ్మద్ అన్సర్, పీఎం హసనేయిర్లు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచ�
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
రాజస్థాన్లో సంచలనం సృష్టించిన కన్నయ్యలాల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది
నిందితుల్లో మహిళ సహా నలుగురు ఇప్పటికే 20 మందికి ఫేక్ సర్టిఫికెట్లు రాచకొండ సీపీ మహేశ్ భగత్ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఓ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది.
ఓవైపు గుట్టమీద ఆధ్యాత్మిక మందిరం.. మరోవైపు సాగరం మధ్య జీవన తత్వం.. వీటికి జతగా గట్టున పరిపాలనా భవన రాజసం. ఆధునిక హైదరాబాద్కు ప్రతీకలుగా నిలుస్తున్న బిర్లా మందిర్, గౌతమ బుద్ధుని విగ్రహం, నిర్మాణంలో ఉన్న స�
హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ముస్లిం మత పెద్దలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సమీక్ష ని
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. క్రీడలను మరింత ప్రోత్సహి�
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్లోని రాఘవేంద్ర కాలనీలో 440 కిలోల గంజాయి పొడిని సోమవారం రాత్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పా�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా కల్యాణ క్రతువు ప్రారంభమైంది. ప్�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు జరుగనున్నది. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువ�