తెలుగు రాష్ర్టాల్లోని దవాఖానల్లో తొలిసారి 11 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ల్యాప్రోస్కోపీ ద్వారా 11 మంది నుంచి కిడ్నీలు సేకరించారు ఉస్మానియా దవాఖాన వైద్యులు.
హైదరాబాద్ : సరూర్నగర్లో పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ను అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇద్దరు కలిసి చంపినట్లు
బంజారాహిల్స్,మే 5 : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళకు చెందిన ఆభరణాలు మాయమైన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి సమీపంలోని వివేకానందనగర్కు చెం
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్�
Banjara hills | బంజారాహిల్స్లో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని పేకాట స్థావరాల్లో 17 మందిని పట్టుకున్నారు.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతాంగం గుండె చలించింది. మంగళవారం రాత్రి ను
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్�
గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ
అమెరికా తర్వాత ఇక్కడే ఏర్పాటు హైదరాబాద్, మే 4: ప్రపంచంలోనే అత్యంత వృద్ధిపథంలో దూసుకుపోతున్న కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీ క్వాలీజీల�
దేశంలోనే మొట్టమొదటిది హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ (ఎఫ్సీటీ హబ్) రాష్ట్రంలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లాబొ
మేడ్చల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందారు. మృతుడిని నాగర�
తెలుగు సినిమాలతో కోలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ (Hyderabad)లో షూటింగ్స్ జరుపుకుంటాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల (Tamil stars) సినిమాల చిత్రీకరణ కూడా చెన్నైలో కాకుండా హైదరాబాద్లో జరుగుత