తెలుగు సాహిత్య ప్రక్రియల ద్వారా నిబద్దతతో సమాజాన్ని జాగృతం చేస్తున్న రచయితలను గుర్తించి సత్కరించడం ముదావహమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు.
యూఎస్పీసీ పోరాటం ఉపాధ్యాయుల కోసం మాత్రం కాదని, ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసమని ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (పీవో-2018) ప్రకారం బదిలీల�
అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటికకు సమాచారం అందించారు. బంధు, మిత్రులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆ వ్యక్తి ఒక్కసారిగా చేయి కదిలించ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో కొండవీడు చిత్రబృందం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ, �
హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఈ సం
ఎయిర్క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో దిగ్గజం. ఫ్రాన్స్కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ గురించి చెప్పాలంటే ఇలా పెద్ద �
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ముందుకొచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తుల తయారీలో ఎంతో ఖ్యాతి పొందిన ఫ్రాన్స్ దిగ్గజ సంస�
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పరవశించి పోయే రమణీయతను పంచే జలధారలు నగరానికి నలువైపులా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం చారిత్రక నేపథ్యంతో పాటు తెలంగాణ నలుమూలల నయాగారా జలపాతాన్ని మించిన వాటర్ ఫాల్స్ను
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్టైమ్ రికార్డును నెలకొల్పింది. తొలి త్రైమాసికంలోనే 2,306 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి �
తెలంగాణలోని పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జోరందుకొన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,535 ఇండ్ల నిర్మాణం 100 శాతం పూర్తయి
గృహ నిర్మాణ రంగం హైదరాబాద్ మహానగరంలో ఆశాజనకంగా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగానికి 2022కు సంబంధించిన అర్ధ వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ సందర
‘పుస్తకాలు స్కాన్ చేసి.. డిజిటలైజేషన్ చేస్తున్నాం.. మీరు మా దగ్గర డిపాజిట్ చేస్తే స్కానర్.. పుస్తకాలు ఇస్తాం.. మీరు స్కాన్ చేసిన కాపీలు మాకు ఇస్తే చాలు..ఒక్కో పేజీకి డిపాజిట్లను బట్టి రూ.5 నుంచి రూ. 10 ఇస్త�