హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెర�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
జాతీయ రహదారులపై 336 ప్రదేశాల గుర్తింపు గడిచిన నాలుగేండ్లలో 9,129 మంది మృతి ప్రమాదాల నివారణకు రూ. 680 కోట్లతో పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మార్గాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, మే8(నమ
ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న
హైదరాబాద్ : సృష్టికి జీవం పోసిన రెండు అక్షరాల దేవత అమ్మ అని, అలాంటి మాతృమూర్తిని ప్రతి ఒక్కరు తప్పకుండా నిరంతరం గౌరవించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా సనత్ న�
రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేద్దామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు. శనివారం శంషాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండలు దంచికొట్టడం, ఉష్ణోగ్రతలు భారీ పెరగడంతో ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. శనివారం రోజు హ
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్�
వరంగల్ : సాఫ్ట్ వేర్ రంగంలో వరంగల్కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత అన్ని హంగులు కలిగిన నగరం వరంగల్ అని కేటీఆర్ పే�
హైదరాబాద్ : మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని సలీం నగర్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫరహత్ ఆస్పత్రి గేటు సమీపంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో
మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొప్పుల శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు సమీక్ష జరిగింది.
హైదరాబాద్ : ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని హైదరాబాద్కు చెందిన డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. ఈ మూడు కిలోల కణితిని తొలగించేందుకు 3 గంటల పాటు శ్రమించారు. ప్రస్తుతం బాధితురాలు కోలు�
హైదరాబాద్ : విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్�