దూలపల్లి గ్రామం నుంచి దూలపల్లి టి -జంక్షన్ వరకు చేపట్టిన కల్వర్ట్ నిర్మాణ పనుల సందర్భంగా దూలపల్లి, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు ఆదేశాలు �
సాగర తీరంలో ఫార్ములా ఈ- రేస్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లో కొన్ని చెట్లను
తొలగించాల్సి వస్తున్నది. వీటిని సంజీవయ్య పార్కులో తిరిగి నాటి.. పునర్జీవనాన్ని కల్పిస్తున్నారు హెచ్ఎం�
సంతాన సాఫల్య ప్రక్రియలో భాగంగా తన అండాలను దానం చేసేందుకు వెళ్లిన ఓ యువతి తీవ్ర అస్వస్థత పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర, జల్నా జిల్లా చందన్జీ�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీబీఐ జనరల్ మేనేజర్�
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, చైర్మన్ బి.పాపిరెడ్డి అన్నారు. నింబోలిఅడ్డా ప్రభుత్వ బాలికల సదనం(జువైనల్హోం)లో ఉచిత లీగల్ ఎయిడ్ క్లినిక్ను శుక్రవారం జడ�
బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు డివైడర్ను ఢీకొట్టి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా రాయికల్కు
నగరంలో సామాన్యులు వివాహాలు, ఇతర వేడుకలు చేసుకోవాలంటే.. అంత సులువుకాదు.. ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఎంత కాదన్నా.. తక్కువలో తక్కువగా ప్రైవేటు ఫంక్షన్ హాల్ బుక్ చేయాలంటే.. రూ. 60వేల నుంచి లక్ష దాటుతుంది. వంట సామ�
కార్తిక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని పురస్కరించుకొని సిక్కులు శుక్రవారం సికింద్రాబాద్ గురుద్వార నుంచి నగర కీర్తన శోభాయాత్ర నిర్వహించారు. గురునామ స్మరణ చేస్తూ విన్యాసాలు ప్రదర్శించారు.
దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం వరకు లబ్ధిదారులు వాహనాలనే కొనుగోలు చేశారు. దీంతో ఒకే రంగంలోని యూనిట్లను ఎంపిక చేసుకోవడంతో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మ�
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్లో అసలు ఎన్ని పులులు ఉన్నాయి? ఉన్నవాటిలో మగ పులులు ఎన్ని? ఆడ పులులు ఎన్ని? పులి పిల్లలు ఎన్ని? పెద్దవి ఎన్ని? ఏటీఆర్లో 18 పులులే ఉన్నాయా? 21 ఉన్నాయని మరికొందరూ.. 23 ఉ�
hyderabad | వివాహేతర సంబంధం కేసులో ఓ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన