ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదని, వేగంగా అనుమతులిచ్చి కార్యకలాపాలు ప్రారం�
రూ.250 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో ఏర్పాటుచేస్తున్న స్కంద వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 12 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారిన హైదరాబాద్ �
కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ సంస్థ హైదరాబాద్, మే 12: సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ బియాండ్కీ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని చికాగో, ఇండియానాపోలిస్�
ఆటిజం వంటి నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు హోమియోపతి వైద్యం ద్వారా నయం చేస్తున్న డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ ఏఎం రెడ్డి సేవలను బ్రిటీష్ పార్లమెంట్ గుర్తించింది. హైదరా�
హైదరాబాద్ : తల్లిని చంపిన దత్తపుత్రుడు తన స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 7వ తేదీన దిల్సుఖ్నగర్లో భూదేవి(52) అనే మహిళ హత్యకు గురైన విషయం విదితమే. తల్లి భూదేవిని దత్త పుత్
హిమాయత్నగర్,మే12 : తాళం వేసిన ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.20లక్షల నగదును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణగూడ పీస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ �
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు జే9 403 నంబరు గల విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 551.21 గ్రాముల బంగారాన్ని స్వాధ
హైదరాబాద్ : ఓ యువకుడికి పెళ్లి కావట్లేదని తల్లి, సోదరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎన్ని సంబంధాలు చూసినా అన్ని విఫలం అవుతుండటంతో.. చేసేదేమీ లేక తనువు చాలించాలనుకున్నారు. దీంతో 18 నెలల పసిబ�
Langar house | లంగర్హౌస్లో (Langar house)దారుణ హత్య జరిగింది. పిల్లర్ నంబర్ 96 వద్ద దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏప్రిల్లోనే 5,331 ఇండ్ల అమ్మకాలు మొత్తం రూ.2767 కోట్ల లావాదేవీలు తాజా నివేదికలో ‘నైట్ ఫ్రాంక్’ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్�
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన �
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉ�