సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉత్సవాల సందర్భంగా రాత్రి సమయంలో అన్ని జోన్లలో గస్తీని మరింత పెంచినట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.