జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
సైనిక నియామకాల కోసం కేంద్ర సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్' పథకం యువతలో ఆందోళనలకు ఆజ్యం పోసింది. అన్ని రాష్ర్టాలూ నిరసనలతో అట్టుడుకుతుండగా, ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాపైనా పడింది. సికింద్రాబాద్ ఘటన నేపథ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పా