హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలో పోలీసులు సోమవారం హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అడుగడుగునా బాంబు, డాగ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న అందాల పోటీలకు వివ�
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలా
munugode by polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్
Munugode Bypolls | మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో 35 సున్నిత
Ind-Aus T20 | భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగనున్నది. తొలి రెండు మ్యాచుల్లో.. చెరొకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఉ�
వరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా రాత్రి సమయంలో అన్ని జోన్లలో
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
సైనిక నియామకాల కోసం కేంద్ర సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్' పథకం యువతలో ఆందోళనలకు ఆజ్యం పోసింది. అన్ని రాష్ర్టాలూ నిరసనలతో అట్టుడుకుతుండగా, ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాపైనా పడింది. సికింద్రాబాద్ ఘటన నేపథ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పా