Traffic restrictions | ప్రధాని మోదీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో
హైదరాబాద్ను ఫార్ములా రేసింగ్ ఫీవర్ ఊపేస్తున్నది. అంతా రేసింగ్ మీదనే ముచ్చట నడుస్తున్నది. ఓవైపు చలితో నగరం మంచు దుప్పటి కప్పుకున్న వేళ రేసింగ్తో వాతావరణం హాట్హాట్గా మారింది. రెండు నెలల వ్యవధిలో ర�
కార్తీక్రాజు, త్వరిత నగర్ జంటగా అజీమ్రామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్రకుమార్ నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి
ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే... మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ - హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్ర
Govt Maternity Hospital | కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్లబుర్జు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి రూ. కోటి
hyderabad | ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
5జీ సేవలకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టెలికం వినియోగదారులకు శుభవార్తను అందించింది రిలయన్స్ జియో. హైదరాబాద్తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను గురువారం నుంచే అందుబాటులోకి
ఇటీవలి కాలంలో బ్యూటీ పార్లర్లకు ఆదరణ పెరిగింది. తమ సౌందర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మహిళలు రకరకాల పద్ధతులను అనుకరిస్తున్నారు. ఇందులో హెడ్ మసాజ్ ఒకటి కాగా...దీనివల్ల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19, 20న ఇండియన్ రేసింగ్ ట్రయల్ రన్ లీగ్ జరుగబోతున్నది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమా�
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో �