ఏడాదిన్నరలోగా వెయ్యి మంది ఉద్యోగులు హైదరాబాద్, మే 16: అమెరికాకు చెందిన ఐటీ సంస్థ సునేరా టెక్నాలజీ..భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే మూడేండ్లకాలంలో టెక్నాలజీ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి 100 మ�
హైదరాబాద్ : ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్, సింగపూ�
హైదరాబాద్ : ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ సంస్థ బయోలాజికల్-ఈ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా ధరను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు జీఎస్టీతో కలిసి రూ.840 ఉండగా.. దీన్ని రూ.250కి తగ్గించినట్లు తెలిపింది. అయి�
తెలంగాణ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పా
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వ పరంగా తగు షెడ్యూ�
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణం�
నల్లగొండ : హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్య�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని రామంతాపూర్తో పాటు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో
హైదరాబాద్లో గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జూన్ రెండో వారంలో భూమి పూజ చేయాలని నిర్ణయించినట్టు ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�
మెహిదీపట్నం : ఐస్ క్రీం ప్రియుల మనసు దోచే అద్భుతమైన కాంటెస్ట్ను నిర్వహించేందుకు హైబిజ్ టీవీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న హెటెక్స్లో ఐస్ క్రీం కాంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మాసబ్ ట్
ఎండలు మండిపోతున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కపోతకు గురవుతున్నారు. వేడి గాలులకు హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉప