రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుధవారం ఘన స్వాగతం లభించింది. 13 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సం�
ఎడతెరిపిలేని వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల వైద్య శిబిరాలు, జ్వర సర్వే ప్రారంభించింది. అంతేకాకుండా డెంగీ, టైఫా�
నగర శివారు అమీన్పూర్లో ఓ బర్రె రెండు రోజులుగా వర్షంలో తడిస్తూ రోడ్డు పైనే ఉండిపోయింది. చలికి అలాగే ఉండడంతో అనారోగ్యానికి గురైంది. సమాచారం అందుకున్న యానిమల్ వారియర్స్ టీమ్ స్థానిక పశువైద్యుల సహకార�
ఐదు రోజులుగా ఉపరితల ప్రభావంతో ముసురు వీడటంలేదు. దీంతో బేగంపేట్ సర్కిల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను నిత్యం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. దీంతో బేగంపేట్, రాంగోపాల్పేట్�
హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ నుం�
హైదరాబాద్ : కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట�
హైదరాబాద్ : హైదరాబాద్లో బలమైన ఈదురుగాలులతో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దని నగర వాసుల�
హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పాత రేకుల ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహ�
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ నూతన చైర్మన్ రాజీవ్ సాగర్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ సాగర్ బాధ్యతల స్వీకరణ కార్యక్
హైదరాబాద్ : ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారే�
దేశంలోని పలు సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ పరీక్షలను రెండు వి
రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్స్ హైదరాబాద్కు చేరుకొన్నది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్ బాక్స్ను డిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి తీసుకొచ్�