ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును అధిగమించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా, ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా బెంగళూరున్న విషయం తెలిసిందే. అలాంటి నగరాన్ని వెనుకకు నెట్టి భాగ్యనగరం మొద
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సందర్శించన
హైదరాబాద్ : రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ : విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్స్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం�
వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో స�
వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో సాధ్యం సినిమా ప్రపంచంలోకి సరికొత్త పరిజ్ఞానం దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోలో అక్టోబర్లో ప్రారంభం కానున్న షూటింగులు సినిమా తీయాలంటే సన్నివేశానికి తగ్గట్టు �
మ్యూచువల్ ఫండ్స్లో హైదరాబాదీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నగరంలోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు తేలింది. మిగతా మదుపర�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి మనుమడు ఇంద్రారెడ్డి రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన 35వ తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ అండర్-9 ఓపెన్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల పథకాలు దేశానికే ఆదర్శమని ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆదివారం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంప