గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన చిన్న హరిజన్ (26) ఉపాధి కోసం హైదరాబాద్కు వలసవ�
హైదరాబాద్ : మెట్రోసేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రోస్టేషన్లో ట్రాక్పై రైలు నిలిచిపిపోయింది. సాంకేతిక కారణాలతో ట్రాక్పై ఆగిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్లో నాంపల్లి స్టేష�
హైదరాబాద్ : మహిళలు వాష్రూమ్లో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియోలు చిత్రీకరించి, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వె�
హైదరాబాద్ : శంషాబాద్లో రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలులకు నాంపల్లిలో ఓ భవనంపై ఉన్న ఇనుప రేకులు ఎగిరిపోయా�
PM Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగర యువత బ్యానర్లు ఏర్పాటు చేశారు.
Hyderabad | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు (Hyderabad) రానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించా�
కార్మికుల భద్రత....ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ జలమండలి అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పనిచేసే ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలపై జలమండలి రూపొందించిన ప్రతిజ్ఞ పత్రాలను మేయర్ గద్వాల్ వ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పా
హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరితో పాటు దానిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నం.38లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్�
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో
మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగు రోడ్డుపై సోలార్ రూఫ్ టాపింగ్ కారిడార్ను నిర్మించాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం నా�
స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా తమ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. నెల క్రితమే హైదరాబాద్లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రెండో యూనిట్ను నెలకొల్పాలని