పుస్తకాలు స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేస్తున్నామంటూ నమ్మించి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవోను శుక్రవారం ఢిల్లీలో నగర సీసీఎస్ పోలీసు�
నగరవాసులను ఉర్రూతలూగించే ఇండియన్ లీగ్ రేసింగ్ పోటీలకు అంతా సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. హుస్సేన్సాగర్ తీరాన అభిమానులను అలరించనుంది.
P Narayana | హైదరాబాద్లోని ఏపీ మాజీ మంత్రి పీ నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. ఈ
సందర్భంగా అధికారులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు
Minister KTR | భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్
kommineni srinivasa rao | తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ
minister talasani srinivas yadav | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్య�
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది.ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం 35వేల మంది ఒకేసారి వీక్షించే విధంగా ముస్తాబవుతున్నది.
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక
Formula E Race | ప్రతిష్టాత్మక పోటీలకు హైదరాబాద్ ( Hyderabad ) మహానగరం సిద్ధమైంది. ఫార్ములా ఈ రేసుకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం ఇప్పట్నుంచే ముస్తాబవుతోంది.