పిల్లలకు వార్షిక పరీక్షలు ముగియడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో గ్రేటర్వ్యాప్తంగా పార్కులు, రిసార్టులు, దర్శనీయ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.
హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ కే�
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకో�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. అద్దె ఇంటి పేరుతో ఓ యువతిని తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మే 19వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూస
హైదరాబాద్ : జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ హైదరాబాద్లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళి�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నారని మొన్న సరూర్నగర్లో, నిన్న బేగంబజార్లో ఇద్దరు యువకులను హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చ
Nikhat zareen | ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat zareen) నేడు హదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది.
నాన్న లారీడ్రైవర్.. తల్లి గృహిణి. అయితేనేం అద్భుతమైన ప్రతిభ అతడి సొంతం. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే ఆ విద్యార్థి కష్టపడి.. ఎన్ఐటీ నాగ్పూర్లో సీటు దక్కించుకున్నాడు.
తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి నగర యువత ‘ప్రశ్న’లతో స్వాగతం పలికారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షను కండ్లకు కట్టినట్టు చూపుతూ.. ప్రశ్నలు విసిరారు. వీటికి సమాధానాలు చెప్పగలరా? అంటూ నిలదీశారు. మొత్తం 17 ప్రశ్�
పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్న ఆకాష్-బైజూస్ గురువారం హైదరాబాద్లోని కొండాపూర్లో తమ ఏడో తరగతి గదిని ప్రారంభించింది. ఈ కేంద్రంలో ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలకు సిద్ధమవుతున�
న్ఎస్ఎస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనాథ విద్యార్థి గృహ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్.
త్యాగరాయగాన సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సుమధుర స్వరాల వీణ. �
నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచి
ప్రధాని మోదీ నగర పర్యటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా వర్సిటీ పోలీస్స్టేషన్లో టీఆర్ఎస్వీ నాయకులు ఇలా నినాదాలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రమాదముందని వీళ్లను పోలీసులు ముందే క�