మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు చక్కని ఆహ్లాదాన్నందించేందుకు పార్కులు సిద్ధం అవుతున్నాయి. వారాంతంలో సేద తీరేందుకు హాల్స్.. మాల్స్కు పరుగులు తీస్తున్న ప్రజానికాన్ని విభిన్నమైన పా
ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు
ఒక్కొక్కరిది ఒక్కో హాబీ.. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. అలాగే చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే నాణేలు, కరెన్సీలను సేకరించడం చాలామందికి ఉన్న ప్రత్యేక హాబీ. ఇదే అభ
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు పర్యావరణానికి, మరో వైపు ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ను పూర్తిగా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
traffic fines | జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్ నిబంధనలు కొత్తవేమీ కాదని జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. 2013 మోటార్ వెహికిల్ యాక్ట్ జీవోలో
Bomb threat to Charminar | చార్మినార్కు బాంబు బెదిరింపు వార్త నగరంలో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు చార్మినార్ వద్ద బాంబులు పెట్టారని వార్త వైరల్గా మారింది. చార్మినార్ ప్రాంతంలో పోలీసులు
Hyderabad | పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. బహదూర్పురాలోని ఎన్ఎం గూడలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. మొదట ఓ బస్సులో మంటలు అంటుకున్నాయి.
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
News Traffic rules | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్�
Three boys drown | నగరంలోని నానక్రామ్గూడలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఈతకు వెళ్లి ముగ్గురు
బాలురు దుర్మరణం చెందారు. గోల్ఫ్కోర్స్ చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులను గచ్చిబౌలిలోని టెలికాంనగర్కు �
Hyderabad | ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో
కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ .. హైదరాబాద్లో తన 3,500 అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి వరుణ్ మోటర్స్ ఏర్పాటు చేసిన ఈ నెక్సా షోరూంను కంపెనీ సీనియర్ ఎగ్జి�