హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ పాప బర్త్డే వేడుకలు విషాదంగా ముగిశాయి. బర్త్ డే వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించుకుని.. హైదరాబాద్కు వస్తుండగా, వారు ప్రయ�
బెంగళూరు : కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్�
న్యూఢిల్లీ, జూన్ 2: కో-లివింగ్ సేవల సంస్థ స్టాంజా లివింగ్ తాజాగా నిర్వహించబడే అపార్ట్మెంట్ల వర్టికల్లోకి అడుగుపెట్టింది. 10 మిలియన్ డాలర్ల(రూ.77.5 కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్తో సహా మరో ఐదు నగరాల్లో ఈ
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్
ది వరల్డ్ బైస్కిల్ డే సైకిల్ ర్యాలీ, ఉదయం 7.30గంటలకు, సంజీవయ్య పార్కు(ముఖ్య అతిథి : మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్)
పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం, ఉదయం 8.30గంటలకు, ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్
పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్పుర ఠాణా హెడ్కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ �
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సీవరేజ్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రా�
గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నా భూగర్భ జలాలు మాత్రం తగ్గిపోలేదు. అదీగాక గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో భూగర్భ జలమట్టం 0.18 మీటర్ల మేరకు పెరిగిం
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టి అంతా అభివృద్దిపైనే.. రాజకీయాలపై కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయమంతా అభివృద్�
హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కారం అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ నెల 3 నుంచి 15 వ తేద�
పోలీస్శాఖలో సిబ్బందికి పని విభజన, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది ప
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘కభీ ఈద్ కభీ దివాలి’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా సల్మాన్ తీసుకున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్త