నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో రెండో విడత ప్లాట్లను వేలం వేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ �
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల
హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆకాశమంతా మేఘావృతమైంది. మీర్పేట, బడంగ్పేట్, బాలాపూర్, గుర్రంగూడ, ఎల్బీనగర్త�
జూన్ 15 వరకు పొడిగింపు నాణ్యతగల వైద్య, ఆరోగ్య సేవలను అందించేందుకు షాదాన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని జూన్ 15వరకు పొడిగించామని షాదాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ తెలిప�
అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
సీఎంగా తాను విఫలమయ్యానని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పకనే చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరో పదేండ్లలో హైదరాబాద్ కంటే ఇండోర్ను అభివృద్ధిలో మిన్న�
హైదరాబాద్ ఆర్చ్ డయసిస్ బిషప్ పూల ఆంథోని కార్డినల్గా నియమితులయ్యారు. ఈ మేరకు వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చినట్టు హైదరాబాద్ ఆర్చ్ డయసిస్
హైదరాబాద్ : నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ప్రభ్యత్వం వదిలిపెట్టదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని త�
పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పోలీస్ అవతారమెత్తాడు. హైవే పోలీస్గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పహాడీషరీఫ్ �
శునకాలన్నీ ఒకే చోట చేరి సందడి చేశాయి. గంతులేస్తూ.. పలు విన్యాసాలతో సత్తాచాటాయి. ఈ కనులపండువకు కేరాఫ్ అడ్రస్గా హైటెక్సిటీలోని ఫ్రీనెక్స్ ఫెరినా వేదికయింది. వందలాది శునకాలు తరలొచ్చి పెట్లవర్స్ను అల�
నిజాం కళాశాలలో యూజీ, పీజీ విద్యార్థులకు ఉపాధిని కల్పించేందుకు గాను సోమవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.భీమ ఆదివారం పేర్కొన్నారు. నిజాం కళాశాల, లియోనీ కన్సల్�
కొలువు.. గెలువు’పై నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ప్రసంగించనున్న పలువురు వక్తలు. ఆర్టీసీ కల్యాణ మండపం, బాగ్లింగంపల్లి.
సోమాజిగూడ ప్ర
హైదరాబాద్ : కర్నాటక జలపాతంలో పడి తెలంగాణకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. కొడగు జిల్లా మదికేరిలోని అబ్బే జలపాతంలో నీటమునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కలకోటి శ్యామ్ (36), కక్కిరి�
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళ సాటి మహిళ అని చూడాకుండా ఓ యువతిపై అనుమానంతో పైశాచికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దిగజారి ప్రవర్తించింది. యువకులతో యువ
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న పీట్రాన్.. మార్కెట్లోకి సరికొత్త బాస్బడ్స్ను విడుదల చేసింది. ఒక్కసారి రీచార్జితో 40 గంటలపాటు పనిచేసే ఈ బడ్స్ అమెజాన్లో రూ.999కి లభించనున్నది.