ఖైరతాబాద్, సెప్టెంబర్ 6 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకొని పూజలు చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మొదటిసారి ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని మట్టితో తయారు చేయడంపై ఉత్సవ సమితిని మంత్రి అభినందించారు.