Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల (Mahashivratri Brahmotsavam) సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు(EO Peddiraju) ఆదివారం పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Rathasaptami | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Tirupati | తిరుపతి (Tirupati) లోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
Yadadri Temple | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Laxminarasimha Swamy) ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణారావు (EO Rama Krishna rao ) తెలిపారు.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో జరుగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (EO Peddiraju) సంబంధిత అధికారులను , సిబ్బందిని ఆదేశించారు.
Donation | ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను (Windmill) విరాళంగా(Donation) అందజేసింది.
Tirumala | వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) సందర్భంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో (Ttd EO)ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Ganesh celebrations | రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను (Ganesh celebrations) ప్రజలు శాంతియుతంగా (Peacefully) , ఘనంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ (CP Chauhan) అన్నారు.
Minister Sabitha Reddy | ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్
Tirupati | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి (Varalaxmi Vratam) భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ (TTD) జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో పునర్నిర్మించిన ఆలయంలో సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli