పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను శుక్రవారం ఆర్డీవో గంగయ్య పరిశీలించారు. జాతర జరుగే ప్రదేశాన్ని పరిశీలించి, పను
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శీతల చెరువు సమీప గుట్టల కింద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర కోసం జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు ఇక్కడ జాతర ఉత్
Magha masam Jathara | ఆదివారం వెంకట్రావుపేటలోని వాగ్గడ్డ వద్ద జరిగే వెంకటేశ్వర స్వామి జాతరకు గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ ఆధ్వర్యంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నా�
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలను ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం అన్నారు. శుక్�
రామగుండంలో ఎక్కడ కూడా యాచకులు కనిపించవద్దనీ, ఆ దిశగా సమష్టిగా కృషి చేద్దామని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ పిలుపునిచ్చారు. స్మైల్ ప్రాజెక్టు నిర్వాహక సంస్థ శ్రీ వినాయ
పెద్దపల్లి జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వ�
Vande Mataram | పట్టణంలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎం ఎస్
దాతల సహకారంతో శివుడి విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో నీ పెద్ద చెరువు వద్ద ఆగస్టు 30న శివుడి విగ్రహా ఏర్పాటు పను�
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో గోదావరిఖని జవహర్ నగర్ లో గల జేఎల్ఎన్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన దసరా ఉత్సవ్-2025 వేడుకలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ప్రముఖ సినీ హాస్య నటు
Brahmotsavam | ఈనెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు.