Padmavati Pavitrotsavam | తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు .
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద నుండి మొదలయ్యే గ్రామదేవతల ఊరేగింపు (శోభాయాత్ర) ప్రశాంత
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధ
Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య తెలి�
Collector Badawat Santosh | నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు
Collector Rahul Raju | ఏడుపాయలకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయలలో సౌకర్యాలు కరువు అని కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు.
Employment Guarantee Work | కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్ఐసి సాఫ్ట్వేర్ను 2021 నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఉపాధి పనులకు సంబంధించి నిబంధనలలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రెండు వారాలుగా వేసవి నేపథ్యంలో �
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకోవడానికి సెలవు దినాల్లో భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వస్తారు. సంబంధిత అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోడంతో భక్తులు తీవ్ర ఇబ్�
Inter Exams | మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షల న�
Gurukul Entrance Test | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం 5వతరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు.