విజయదశమి పండుగను పురస్కరించుకుని అమ్మవారు (దుర్గమాత) తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం దుర్గమాత నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పలు గ్రామాల్లో గత రెండురోజులుగా భక్తులు అత్యంత వైభవో�
ఓ వైపు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ మాత్రమూ అమలు కావడం లేదు. గ్రామాల్లోని అతి ప్రాముఖ్యమైన వినాయక నిమజ్జన వేడుకలకు సైతం విద్యుత్ కోతల కష్టాలు త�
రెంజల్ మండలంలోని రెంజల్, తాడుబిలోలి, ఇతర గ్రామాల్లో శనివారం గణేష్ నిమజ్జనం శోభా యాత్ర భక్తి పాటలు పడుతూ యువకుల నృత్యాల మధ్య ముందుకు సాగింది. రెంజల్ లో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ గణనాథుడ�
పెద్దపల్లి జిల్లా లో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం నాంసానిపల్లి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఇక్కడ గత నవరాత్రులు వివిధ పూజలు అందుకున�
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు చేయూత అందించారు. ఈ మేరకు వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలో జరిగిన నిమజ్జన వేడుకల నిర్వహణ నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల అభ్యర్ధ�
నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. నిమజ్జనోత్సవంపై మంగళవారం ఆయన జిల్లా, డివిజన్ అధికారులతో వెబ్ ఎక్స్
ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజలందుకు గణనాథుల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ అధికారులకు సూచించారు.
గణేష్ ఉత్సవాలు (Vinayaka Chavithi) ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యాడు. దోమల్గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్�
నిమజ్జన కార్యక్రమం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఊపందుకుంది. నగర పోలీసులు ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఎక్కువగా దృష్టి సారించి, ఇతర విగ్రహాలను త్వరగా తీయాలంటూ ఒత్తిళ్లు చేశారు
భక్తులతో పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. పలుచోట్ల వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు శోభాయాత్రగా తీసుకెళ్లి నదీ తీరాలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.
భైంసాలో గురువారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకల శోభా యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవ నం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం దుర్గామాత మండపాల వద్ద ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని లక్షలాది మంది దర్శించుకున్నారు. భక్తులు దైవ చింతనలో ఉన్న సమయాన్ని అవకాశంగా తీసుకున్న నేరగాళ్లు 134 సెల్ఫోన్లను కొట్టేశారు
సూర్యాపేట జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవంలో విషాదం నెలకొంది. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన బానోతు సూర్య(55), బానోతు నాగు(40) శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ మెయిన్ కె�