గణేశ్ నిమజ్జన వేడుకల్లో విద్యార్థుల మధ్యన మొదలైన చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్డికాపూల్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించ
గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతనగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దక్షిణ మండల వ్యాప్తంగా సుమారు 1700 వినాయక మండపా�
నగరంలోని నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక ఫీటు నుంచి భారీ వినాయక విగ్రహాలను హు�
ఐటీ జోన్లో పర్యావరణహితంగా.. కాలుష్య రహితంగా వినాయక నవరాత్రోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం అవుతున్నది. బల్దియాలో తగు గుర్తింపు కలిగిన శేరిలింగంపల్లి జోన్ ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది. �
గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�
హైదరాబాద్ : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహా�
కరీంనగర్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ ఏర్పాట్లను ఆయన
ఆసిఫాబాద్ :సద్దుల బతుకమ్మ నిమజ్జనం కార్యాక్రమంలో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేసే పెద్దవాగు స్థలాన్ని డిఎల్పీవో రమే
khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు గణపతి | ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు.