Talasani Srinivas yadav | మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. హైదరాబాద్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
Khairatabad | ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి గంగమ్మ ఒడికి
విఘ్నేశ్వరుడి వీడ్కోలుకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఊరూరూ సిద్ధమైంది. కరీంనగర్లోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొత్తపల్లి, మానకొండూర్
నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించ�
దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. బస్వాయిపల్లిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నినర్వహించారు. దేవరకద్రలో గురువారం గణేశ్ నిమజ్జనోత్సవం నిర్వహించ�
గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్ల�
గణేశ్ నిమజ్జన వేడుకల్లో విద్యార్థుల మధ్యన మొదలైన చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్డికాపూల్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించ
గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతనగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దక్షిణ మండల వ్యాప్తంగా సుమారు 1700 వినాయక మండపా�
నగరంలోని నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక ఫీటు నుంచి భారీ వినాయక విగ్రహాలను హు�
ఐటీ జోన్లో పర్యావరణహితంగా.. కాలుష్య రహితంగా వినాయక నవరాత్రోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం అవుతున్నది. బల్దియాలో తగు గుర్తింపు కలిగిన శేరిలింగంపల్లి జోన్ ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది. �
గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�
హైదరాబాద్ : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహా�