Lalbaugcha Raja : లాల్బగుచా రాజా గణేశుడి నిమజ్జనం ఆలస్యంగా జరిగింది. సుమారు 13 గంటల ఆలస్యంతో ఆ వినాయకుడిని విసర్జనం చేశారు. ఈ ఘటన పట్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని మాండ్యా జిల్లా మద్దూర్ టౌన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గణేశ్ శోభాయాత్రపై (Ganesh Visarjan) దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారు మసీదుపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాలు పరస్పరం �
గోషామహల్ నియోజకవర్గంలోని ఆగాపురా ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డి నమూనాలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వివాదాస్పదమైంది. మానవులను దేవుళ్లతో పోల్చుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది.
Vinayaka Chavithi | భాద్రపద మాసం వచ్చిదంటే చాలు దేశవ్యాప్తంగా వినాయక పండగ సందడి మొదలవుతుంది. నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఊరువాడ అంతా ఎంతో ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్టించి.. పూజలు చేస్తారు.
Vinayaka Chavithi Special | వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లాలో సంతూర్, లక్స్ సబ్బులు, శాంపూలతో చేసిన గణేశ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Ganesh Idol | కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు, నాయకులకు బుద్ధి రావాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విఘ్నేశ్వరుడికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతాంగం యూరియా కొర�
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్తో తయారైన గణేశుడు ఆకట్టుకోనున్నాడు. హైదరాబాద్లోని ఉప్పుగూడలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయకచవితి నుంచి భక్తులు ఆ మండపాన్ని సందర్శించవచ్చు.
నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు.
Children Crushed to Death | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కిం�
గణేశ్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఇకడి కొన్ని మసీదుల్�
కర్ణాటకలోని మాండ్యలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గణపతి ఊరేగింపు (Ganpati Procession) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అదుపు తప్పి�
గణపతి నవరాత్రోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి.. అందంగా ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమలు సోమవారం తొలిపూజలందుకున్నాయి.. రెండో రోజు కూడా భక్తులు బారులు దీరడంతో ఎక్కడ చూసినా సందడి క
చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్లో ప్రతిష్టించారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వా
హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఆనుకొని ఉన్న పెద్ద గోలొండ గ్రామంలో కల్యాణీ చాళుక్యుల కాలంనాటి ప్రాచీన గణపతి విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్రకారులు వెల్లడించారు.