గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్ల�
గణేశ్ నిమజ్జన వేడుకల్లో విద్యార్థుల మధ్యన మొదలైన చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్డికాపూల్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించ
గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతనగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దక్షిణ మండల వ్యాప్తంగా సుమారు 1700 వినాయక మండపా�
నగరంలోని నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక ఫీటు నుంచి భారీ వినాయక విగ్రహాలను హు�
గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 74 కొలనులను సిద్ధం చేశారు. చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ సారి పుణే తరహాలో 24చోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంక్�