గణేశ్ నిమజ్జనం అవశేషాల తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు హుస్సేన్సాగర్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 1,333 ట్రిప్పుల్లో 7,331 మెట్రిక్ టన్నుల అవశేషాలను తొలగించారు
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని లక్షలాది మంది దర్శించుకున్నారు. భక్తులు దైవ చింతనలో ఉన్న సమయాన్ని అవకాశంగా తీసుకున్న నేరగాళ్లు 134 సెల్ఫోన్లను కొట్టేశారు
సూర్యాపేట జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవంలో విషాదం నెలకొంది. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన బానోతు సూర్య(55), బానోతు నాగు(40) శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ మెయిన్ కె�
నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రి�
Ganesh idol | హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. దీంతో ప్రధాన మార్గాల్లో హుస్సేన్సాగర్ వైపు
సిరిసిల్ల పట్టణంలోని పలు చోట్ల వినాయక మండపాలను అదరహో అనిపించేలా అందంగా అలంకరించారు. సాధారణంగా కాకుండా సమ్థింగ్ స్పెషల్గా తీర్చిదిద్దారు. భారీ సెట్టింగ్, బొమ్మల కొలువు, కృత్రిమ కొండలు, గుట్టలు, తాత్క
విఘ్నేశ్వరుడి వీడ్కోలుకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఊరూరూ సిద్ధమైంది. కరీంనగర్లోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొత్తపల్లి, మానకొండూర్
నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించ�
Mohd Siddiqui | అతడు ముస్లిం. అయితేనేం.. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం గణేశ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. నవరాత్రులు ఆ గణనాథుని పూజల్లో కూడా పాల్గొంటున్నాడు. అతడే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిఖీ (Mohd
దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. బస్వాయిపల్లిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నినర్వహించారు. దేవరకద్రలో గురువారం గణేశ్ నిమజ్జనోత్సవం నిర్వహించ�