గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో 922 జీసీసీలు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా నెలకొల్పిన జీసీసీల్లో ఈ మూడు నగరాల వాటా 55 శాతంగా ఉండటం విశేషమని
హైదరాబాద్లో పరిశ్రమలకు లీజుపై కేటాయించిన భూముల విక్రయం ముందుకు సాగడం లేదు. వాటి సబ్లీజుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో భూముల విక్రయ ప్రక్రియ నిలిచిపోయింది.
ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్నగర్లోని మొహమ్మద్ ఖబులా అలియా�
RRR |. తాజాగా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా బాండ్లు జారీచేసి, భారీగా నిధులను సమీకరిస్తుంటే.. మన రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రి పుల్స్టార్) లాంటి ప్రతిష్ఠాత్మక ప్ర�
ప్రేమించిన యువతితో జరిగిన పెండ్లిని రహస్యంగా ఉంచి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడో ఓ వంచకుడు. ఆ విషయం తెలిసి నిలదీసేందుకు వెళ్తే.. బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్లోన�
నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
నగరంలో శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు పైగా కాలనీని ముంచెత్తింది. అయితే పైగా కాలనీ మునిగిపోవడానికి కారణం హైడ్రానే అంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెన్షనర్ల జేఏసీ నేతలు వ్యూహాత్మక ఆలోచన చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంగ్రె
హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్ట పగలు గన్తో సీపీఐ నాయకుడు కేతావత్ చందు నాయక్ను కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హయత్నగర్ మండలం కుంట్లూర్ వద్ద వేసిన 1300 గుడిసెవాసుల వద్ద, బిల�
మైలార్దేవ్పల్లి డివిజన్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నోర్లు తెరిచి ఉన్న మ్యాన్హోల్స్, గుంతలమయమైన రోడ్లతో పాటు వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. ఆషాఢమాసం బో�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్- కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్ట�
ఈనెల 20, 21 తేదీల్లో రెండు రోజులు పాటు జరిగే ఆషాడ మాస బోనాల జాతరకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు మండలం డీసీపీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. జోన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లో కిందకు వచ్చే అన్న
మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర�
ఉస్మానియా యూనివర్సిటీ లింగిస్టిక్స్ విభాగం మాజీ హెడ్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అన్సారీని పరిపాలన భవనం లోనికి రానివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎదుట ఆందోళన చేపట్టారు.
Bonalu | భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు ఆషాఢ బోనాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీప