బోనాల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి వివిధ దేవాలయాల్లో విశిష్ట పూజాధి కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మహంకాళి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన వేద పండితులు అనంతరం మహా నైవేద్యాన�
కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దొండి సునీత(42) తన కుమారుడు బాల్ రెడ్డితో కలిసి కూకట్పల్లి ఇంద్రహీల్స్లో నివాసం ఉంటున్నది.
రుతుపవన ద్రోణి ప్రభావంతో గురువారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల వాన దంచికొట్టింది. రాత్రి 10 గంటల వరకు ఉప్పల్లో అత్యధికంగా 8.58 సెం.మీలు, నాచారంలో 7.88 సెం.మీలు, మెట్టుగూడలో 6.93 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్ల
వాళ్లు ఆర్టీఏ కానిస్టేబుళ్లు. కార్యాలయాల్లో తమకు కేటాయించిన విభాగాల్లో వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వాహనదారులను క్రమపద్ధతిలో సేవలు ఉపయోగించుకునేలా చూసే బాధ్యత వారిదే.
గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకుంది. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్లాల్ ను
కూకట్పల్లి కల్తీ ఘటనతో రాష్ట్రసర్కారు సంచలన నిర్ణయానికి తెరలేపింది. హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న అన్ని కల్లు గీత సంఘాలు, టీఎఫ్టీలను రద్దు చేసి వాటి పరిధిలో కొనసాగుతున్న కల్లు దుకాణ�
అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు. సిల్వర్ స్క్రీన్పై ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలని తపిస్తారు. ప్రస్తుతం మహేష్బాబుతో ఆయన పాన�
ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో నిందితుడు సంపత్కుమార్ అలియాస్ సంపత్ (25)కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు జిల్లా జడ్జి బి.సురేష్ గురువారం తీర్పు వెల్లడించారు.
Bonalu Festival | హైదరాబాద్ గోషామహల్ పరిసర ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ముగిశాయి. పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలలో మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనాలను సమర్పించడంతో పాటు ఫలహారం బండ్ల ఊరేగింపు
ఫైర్& సేఫ్టీ కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్& సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు.
Namasthe Telangana Effect | హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్లో ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై ఎట్టకేలకు షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో స్పందించిన అధికారులు