Soundararajan | ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ దేవాలయ పూర్వ ప్రధానార్చకుడు, మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత ఐదేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌ�
మహానగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, వ్యర్థాలను కాలుస్తూ కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మున్సిపల్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను దహనం చేస్తూ విష వాయువులను వెదజల�
మూసీ పునరుజ్జీవం పేరిట బాధితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిహాసమాడుతున్నది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు తలో మాట మాట్ల
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై �
కేపీహెచ్బీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలంలో మరోసారి రికార్డు ధరలు పలికాయి. ఈ వేలంలో గజం భూమి ధర రూ.2.65 లక్షలు పలికింది. భారీ సంఖ్యలో బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు.
ట్రై కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త వెలుగుల ప్రాజెక్టు వెనుక చీకటి రాజకీయం మొదలైందా? కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించే ఈ భారీ కాంట్రాక్టును దకించుకునేందుకు ముఖ్య నేత అనుచరుడు రంగంల
డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్, దర్శకులు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్,
సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్ల పేర్లతో ఉన్న వా�
VijayDeverakonda | రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాతి వేడుకలను మరింత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పిం
Outsourcing Employees | ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, తీరా గద్దెనెకిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొడుతున్నది. కాంట్రాక్ట్, ఔట
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణ స్థాయిని దాటి పెరుగుతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 డిగ్రీలు పెరిగి 33.3 డిగ్రీలు, కని�
కీలక ఖనిజ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయాలని నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.