Heavy Rains | హైదరాబాద్లో మరోసారి జడి వాన కురుస్తోంది.. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. నిన్నటి మాదిరి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నార
హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది.
విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు జరభద్రం. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్తో పట్టుబడగా.. ఇంకొందరు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను రోడ్డెక్కించారు.
రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో గత రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే గ్రేటర్ వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో నగరం అస్తవ్యస్తమైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్ను అమలు చేయనున్నారు.
ప్రభుత్వ కొలువుల్లో ప్రమోషన్ కావాలంటే కేవలం అనుభవం, ప్రతిభ ఉంటేనే సరిపోదు. వాటిన్నింటితో పాటు లంచాలివ్వడం కూడా తెలిసుండాలి. అప్పుడే మనకు నచ్చినచోట పోస్టింగ్ వేస్తారు.
ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా దవాఖానలో చేరిన ఓ యువతికి ఉస్మానియా దవాఖాన వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. రెండు నెలల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి, ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్ష�
నగరం మరో ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి సిద్ధమైంది. 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగనున్న మహిళల కబడ్డీ ప్రపంచకప్నకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ను
జూబ్లీహిల్స్ రోడ్ నెం -1లో జీహెచ్ఎంసీకి చెందిన వరదనీటి నాలాను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన వ్యవహారంపై నమస్తేతెలంగాణ పత్రికలో కథనంతో బల్దియా అధికారులు స్పందించారు.
టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ నిరుద్యోగ యువతకు (18 నుంచి 30 సంవత్సరాల మధ్య) ఉపాధి అవకాశాలతో కూడిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్హౌస్ మేనేజ్మెంట్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది.
Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించి�
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. రోడ్డు దాటుతున్న మహిళను క్రేన్ వెహికిల్ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందగా.. టవర్బూమ్పై నుంచి జారిపడి ఓ కా�
బోనాల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి వివిధ దేవాలయాల్లో విశిష్ట పూజాధి కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మహంకాళి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన వేద పండితులు అనంతరం మహా నైవేద్యాన�