Hyderabad | సైదాబాద్ జైల్ గార్డెన్లోని జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్ అయ్యారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీన రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్స్కు మరింత రక్షణ కల్పించేలా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే యుగంతర్ అనే స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. అమీర్పేటలోని శిశువిహార్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
Drugs | నగరంలో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) పై పోలీసులు (Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్న్యూ పోలీసులు అదు�
వైద్య చరిత్రలో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. వీటిలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సహ�
వాట్సప్లో పరిచయం పెంచుకుంది.. వీడియోకాల్లో మాట్లాడింది.. ఇన్స్టాగ్రామ్ ఐడీ ఇచ్చి మాయమాటలు చెప్పింది. ఆ యువతి మాటలు నమ్మి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టుబడి పెట్టి రూ.13లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద
KTR | ముధోల్ నియోజకవర్గంలోని కుభీర్, కుంటాల, బాసరకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు కిరణ్ కొమ్రేవార్ ఆధ్వర్యంలో హైదరాబాదులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
Gold Rates | గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగివచ్చాయి. క్రమంగా ధరలు దిగిస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. అయితే, బంగారం ధరలు ఒకే రోజు భారీగా పెరిగాయి. దాంతో బంగ�
నెల ముగింపునకు వస్తున్నా రాష్ట్రంలోని హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన వినపడడం లేదా అని సోషల్ మీడ�