మూసీ(Musi river) పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం మార్చి 3న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకున్నది. ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఇదేనన�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మొదలై మధ్యాహ్నం 12గంటల నుంచి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.7డిగ్రీలు, కనిష్�
Collector vs Teachers | పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు, కలెక్టర్ మధ్య పంచాయితీ అగ్గిరాజుకుంటున్నది. నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళన దిశగా ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన 96 మంది బదిలీల అంశం వి�
GHMC | కార్పొరేషన్ల విభజన ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సర్కారు సిద్దమవుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్లో ఒకలా, శివారు మున్సిపాలిటీల్లో మరోలా పన్న
సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)ఎలివేటెడ్ కారిడార్ విషయంలో సర్కార్ రెండు గ్లాసుల విధానాన్ని అమలు చేస్తోంది. ఒక ప్రాంతానికి ఒక రకంగా, ఇంకో ప్రాంతానికి ఇంకో విధంగా పరిహారం చెల్లిస్తోంది. ప్రాంతానిక�
Harish Rao |ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్లో పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండిచేసి కోట్లు దండుకుంటుంటే
రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మొయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ లుక్ డొమైన్ నుంచి శేఖర్ అనే వ్యక్తి మొయిల్ చేసినట్టు గుర్తించిన భద్రతాధికారులు..
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5వరకు ఎండలు మండిపోతుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం ఉదయం నుం�
Tragedy | సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పంతులు చెరువు లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు సాగర్ , అభిషేక్ నీటిలో మునిగి దుర్మరణం చెందారు.
HCA Funds | భూ కబ్జాలు, పోస్టింగ్లు, సెటిల్మెంట్లు దాటి ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్ను నగదు నిల్వల మీద పడింది. ఎక్కడ ఖజానాలో నగదు ఉందని తెలిస్తే, అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు.