Hyderabad | హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతిని బర్త్డే పేరుతో తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
గత వారం పదిరోజులుగా మంచిరేవుల నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతపులి (Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్కులో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పడింది.
కేసీఆర్ పాలనలో అమలు చేసిన విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు హైదరాబాద్ను వాయుకాలుష్య ప్రమాదం నుంచి సంరక్షిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలో హైదరాబాద్ 26.4 శాతం తగ్గుదలను నమోదు చేస�
Ganja Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. రూ.40కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి ఈ గంజా�
Hyderabad Metro | దేశంలోని అన్ని మెట్రోల కంటే హైదరాబాద్ మెట్రో చార్జీల భారం ఎక్కువగా ఉంది. ఇటీవల పెరిగిన ధరలతో పోల్చితే 15 శాతానికిపైనే టికెట్ ధరలు ఉన్నాయి. ఇక మెట్రో ప్రయాణికులకు సరైన మౌలిక వసతులు కూడా అందడం లేదు.
Kalpika Ganesh | సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇటీవల నగరంలోని ఓ పబ్లో సిబ్బందితో గొడవకు దిగి నానా హంగామా చేసిన ఈ నటి మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది.
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని సులోచన ఫామ్హౌజ్లో సోదాలు నిర్వహించిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏ40 వరుణ్ పురుషోత్తం ఇచ్�
హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ ‘స్టార్డర్' దేశంలోనే తొలిసారి హైడ్రోజన్-ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ‘లూకాస్' అనే ఈ ఇంజిన్ను బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్�
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మంగళవారం నుంచి ప్రార
హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కేపీహెచ్బీలోని ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు.
హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేట ర్లో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూసాపేట ఆంజనేయనగర్లో పార్కు స్థలంలో అక్రమంగా ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తీసేసిన హైడ్రా..
లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎజిలెంట్..హైదరాబాద్లో నూతన బయోఫార్మా సెంటర్ను నెలకొల్పింది. ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించా�