రాష్ట్రంలోని 40 లక్షల మంది మాల సమాజానికి అన్యాయం చేసే రోస్టర్ విధానాన్ని సవరించకపోతే సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాత�
ఆ అధికారి ఆ ఆలయానికి వచ్చి నెలన్నర కూడా కాలేదు. అంతేకాదు.. ఆయన బాధ్యతలు ముగిసి ఇరవై రోజులు దాటింది. అయినా తన సామాజికవర్గానికి చెందిన మంత్రిగారి అండదండలతో ఇంకా సీటును వదలకుండా కూర్చున్న ఆ దేవాదాయ అధికారి అ�
బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వారందరికీ భవిష్యత్లో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ద�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం హయత్నగర్ డివిజన్లోని మహాగాయత్రినగర్ కాలనీలో శుక్రవా�
Gold | బంగారం కొనుగోలుదారులకు గుడ్న్యూస్. వరుస సెషన్లో ధరలు దిగి వస్తున్నాయి. స్టాకిస్టుల అమ్మకాల నేపథ్యంలో ధరలు పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 తగ్గి తులానికి రూ.97,620కి చే�
తనను కాకుండా మరో వ్యక్తిని పెండ్లి చేసుకుంటే అతడిని చంపేస్తానంటూ ఓ యువకుడు తన మాజీ ప్రేయసిని బెదిరించాడు. సనత్నగర్లోని ఫతేనగర్ ఎల్బీఎస్ నగర్కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో కొంత కాలం క�
Hyderabad | ఓ మహిళా డాక్టర్ తన తల్లిదండ్రులతో గొడవపడి అదృశ్యమైంది. మీరు ఎప్పుడైతే తనతో గొడవ పడకుండా ఉంటారో అప్పుడే తాను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు శీరిష మేసేజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజా తీర్పును శిరసావహించాలి... అధికారంలో కూర్చోబెడితే సేవ చేయాలి! ప్రతిపక్షంలో ఉంచితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి!! కానీ ప్రజా తీర్పు ఎలా ఉన్నా... అధికారం వెనక పరిగెడతామంటే ఏమవుతుంది?! కండువా మార్చినప్పుడ
నగరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు ఎకరం వంద కోట్లకు అమ్ముడైన భూములు కూడా ఇప్పుడు అడ్డికి పావు శేరు లెక్కన విక్రయిస్తామంటూ వ్యాపారులు రోడ్డెక్కుతున్నా.. కొనుగ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓల్డ్సిటీ మెట్రో ప్రాజెక్టు భవిత ఆగమ్యగోచరంగా మారింది. భూసేకరణలో ఎదురౌతున్న ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.
Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. రూపాయి బలపడడంతో పుత్తడి ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గి తులానికి రూ.98,520కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి తుల
Ganja | శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీ స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా బ్యాంకాక్ నుంచి వయా దుబాయి మీదుగా హైదరాబాద్ నగరానికి గ�