రేవంత్ సర్కార్ హైదరాబాద్ను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్�
హైదరాబాద్లోని చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని ఓల్డ్ ముంబై రోడ్డులో ఉన్న నాలా సమీపంలో మంజీర మంచి పైపులైన్ (Manjeera Pipeline) వాల్వు లీక్ అయ్యింది. దీంతో మంచి నీరు భారీగా ఎగిరిపడుతున్నది.
హైదరాబాద్లో (Hyderabad) దీపావళి పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా పటాకులు పేలుస్తూ సందడి చేశారు. అయితే పటాకులు పేల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చేతిలో పేలడ
KTR | సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో బీఆర్ఎస్ నేతలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సున్న
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవార�
బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోపన్న చేసిన �
విస్తృతమైన జీవన సంగమాలకు నెలవైన హైదరాబాద్పై విస్తారమైన కవిత్వం వెలువడింది. అందుకే, నగర జీవితం చుట్టూ అల్లుకున్న దాదాపు 500 కవితలతో ఒక బృహత్సంకలనాన్ని వెలువరించపూనుకున్నాం.
ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) సదర్ సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు.