రంజీ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. జింఖానా గ్రౌండ్స్లో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఛత్తీస్గఢ్ పోరాటపటిమతో ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు.
BRSV | అక్రమ కేసులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస�
BRS | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్
KCR | హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు పలు డాక్యుమెంట్లు, పరిక
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్ద
Karne Prabhakar | విచారణ పేరిట రాజకీయంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ను కేవలం ఐటీకి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బా�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలన్నీ గృహ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా గృహ నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. లారీల కొద్ది వ్యర్థాలను తరలిస్తూ గుట్టలుగా ప�
మెట్రో విలీన ప్రక్రియ గందరగోళంగా మారింది. వంద రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నో చిక్కుముడులను పరిష్కరించాల్సి ఉన్నది. దీంతోనే వంద రోజుల �
Manikonda | నెమలి నగర్లో పందుల స్వైర విహారం, చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుండటంతో అక్కడి ఏరియా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి సమయానికి నీళ్లు రాకపోవడంతో అక్కడి వాసులు సతమతమవుతు�
Hyderabad | హైదరాబాద్లో విషాదం నెలకొంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై మృతదేహ�
Firing | నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దుండగులు అతడిపై క�