కన్నప్రేమ కర్కశంగా మారింది. తన రెండు నెలల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. ఈ అత్యంత పాశవిక ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
నగర ప్రజల భద్రతను గాలికొదిలేసి, కేవలం ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హోర్డింగ్లు కూలి సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఉదంతాలను మర�
ACB | ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీస�
ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు.
అంబర్పేటలో(Amberpet) విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాదు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి( commit suicide) పాల్పడ్డారు.
ఐటీ మాత్రమే కాకుండా పలు ఇతర రంగాల్లో కూడా హైదరాబాద్ను ‘గ్లోబల్ వ్యాల్యు క్రియేషన్ హబ్'గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
మూసీ నది పునరుజ్జీవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల పొట్ట కొడుతున్నదని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (యూడీఎఫ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నది ప్రక్షాళన ముసుగులో రియల్ ఎస్టేట్, టూరిజం వ్యాపారాలకు �
నగరంలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల గాలివాన దంచికొట్టింది. రాత్రి 9.30 గంటల వరకు నగరంలోని హయత్నగర్, హస్తినపురంలో అత్యధికంగా 1.80 స�
‘ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతాం’ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నినాదంగా కూడా ఉండేది. వాస్తవానికి ఇప్పుడు ప్రజాభవన్ ఉన్న స్థానంలోనే ఉమ్మడి రాష్ట్రంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉండేది. వైఎస్సార్ అ�
Housing Board Places | నగరంలోని గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.