CBI investigation | కేజీబీవీ బంకర్ బెడ్స్ టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
Gandhi Statue | ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad | గ్రేటర్లో పన్నుల వసూళ్లకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రై కార్పొరేషన్లను గట్టెకించేందుకు సామాన్య మధ్య తరగతి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మొండి �
“ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రాజెక్టుల పేర్లు మారిపోతున్నాయి. కానీ మూసీ జనాల బతుకులు మారట్లేదు. కేవలం మోసపూరిత ప్రకటనలతో, తమ బతుకులు ఆగం చేయవద్దని మాత్రమే కోరుతున్నారు. చంద్రబాబు నుంచి మొదలుకుని, రేవంత్
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా, ఉద్యమకారుల పూనికతో ఆవిర్భవించిన తెలంగాణ వికాస సమితి (తెవిస) నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్లో ఎన్నుకున్నారు.
Road accident | హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి రోడ్డులోకి దూసుకెళ్ల
Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆ�
Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాల�
Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హర
కరీంనగర్ టవర్ సరిల్, ఫిబ్రవరి 21: జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు.
భారతలో క్యాన్సర్ కేసులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయని యశోద గ్రూప్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో 14.6 లక్షలుగా ఉన్న కొత్త కేసుల సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలక�
FSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో మొత్తం 1,100 ఫైళ్లు దగ్ధమైనట్లు నాగ్పూర
Hyderabad Fire Accident | హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని పద్మావతి ప్లాజాలో ఉన్న మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో షాప్ తగులబడింది. ఈ అగ్నికీలల కారణంగా మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించాయి