కామాక్షి బ్రాహ్మణ సంఘం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సె్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిజాంపేట్ రోడ్ లోని ఆ సంఘ కార్యాలయంలో శనివారం జ్యోతిష్య మేళా నిర్వహించారు.
Balkampeta Yellamma Temple | తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ సారథ్యంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నేతృత్వంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మునుపటి రోజులతో పోల్చలేనంతగా ప్రగతి బాట పట్టింది. అప్పటి మంత్రి తలసాని దేవాలయ�
విశ్వనగరం అంటే హైటెక్ సిటీ కాదు.. శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి సాధించడమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టంచేశారు.
జాతీయ రహదారి 44 లోని కొంపల్లి ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపుతున్నాయి.
అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహ�
అటవీశాఖ పీసీసీఎఫ్గా కొనసాగుతున్న సువర్ణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గా�
ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కపట ప్రేమను కనబరుస్తున్నదని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. గతంలో సీసీ�
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్లో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. బిల్డ్ నౌ విధానం ద్వారా పారదర్శకంగా నిర్మాణరంగ అనుమతులను మంజూరు చేస్తున్నామని పైకి చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్ర�
Hyderabad | గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్తో కలిసి లాల్ దర్�