జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.
Singapore Bonala Utsavam | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ వైభవంగా జరిగింది. సుమారు 900 మంది ప్రత్యక్షంగా హాజరై, అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్య�
Hyderabad | బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో భర్త సయ్యద్ అక్రమ్ (40)కు నాంపల్లి జిల్లా కోర్టు జడ్జి సురేష్ జీవితఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించారు.
Hyderabad | ఈడొచ్చిన కుమార్తెకు పెళ్లి సంబంధం కోసం షాదీ డాట్ కంలో పోస్ట్ చేస్తే.. ఆ వివరాలను టెలిగ్రామ్ గ్రూపులలో పోస్ట్ చేసి పోకిరీలు వేధింపులకు పాల్పడ్డారు.
Jubleehills | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బోనాల పండుగ నిర్వహణ కోసం అమ్మవారి ఆలయాలకు నిధులు కేటాయించడం ప్రారంభమైంద
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్లు భారీ సెల్లార్లను తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథేచ్చగా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు.
Hyderabad | ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నగరానికి చేరి నిర్మాణ పనుల్లో కుదిరిపోయాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇల్లు దోచేయడం ప్రవృత్తిగా మార్చుకుకుని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ తప్పించుకు తిరుగుత�
‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే రాజు.. ఆ రాజుకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతాం’ అని కార్మికశాఖ మంత్రి జీ వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.
చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్క్లబ్ను ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడె�
యూసుఫ్ గూడ బస్తీ దవాఖానలో నీటి సమస్యను అధికారులు పరిశీలించారు. ఇటీవల ‘నమస్తే’లో బస్తీ దవఖానాలో నీటి సమస్య శీర్షికన వచ్చిన కథనానికి జలవండలి అధికారులు స్పందించారు. బస్తీ దవాఖాన ప్రారంభించి ఏండ్లు గడుస్�
యూసుఫ్ గూడా డివిజన్ శ్రీకృష్ణానగర్ ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీ జాకియా సుల్తానా పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణ టిఫిన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన బురద నీటితో కలుగ�
Harish Rao | సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదని హరీశ్రావు అన్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వ�