చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గురువారం హైదరాబాద్లో అడుగుపెట్టాడు. తలా రాక కోసం అభిమానులు భారీ సంఖ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
ఈనెల 18న సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ధోనీ బరిలోకి దిగేది ఆసక్తికరంగా మారింది.