ECB : తమ దేశంలో నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ (The Hundred League)లో ఫ్రాంచైజీల వాటా కొనుగోలుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. లీగ్లోని ఆరుజట్లతో సదరు ఫ్రాంజైజీల డీల్కు ఈసీబీ అధికారికంగా అంగీకరించింది
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్ (England Club Cricket)కు ఊపిరిలూదేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఐపీఎల్ జట్లు తమతో చేయి కలిపిన వేళ రూ.60 వేల కోట్ల ఆదాయంపై కన్నేశారు హండ్రెడ్ లీగ్ నిర్వాహకులు.
RCB : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరో ఘనత సాధించింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ట్రోఫీ కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ నికర ఆస్తుల విలువ అమాంతం పెరిగింది.
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్ట్ అయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్, హెచ్సీఏ వ్యవహారంలో సీఐడీ చర్యలు చేపట్టింది. జగన్మోహన్రావుతో పాటు మరో వ్యక్తిని సీఐడీ అరెస్టు చ�
ఐపీఎల్లో నిరుటి రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. సోమవార
Shubman Gill : రనౌట్ విషయంలో గిల్.. అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. డగౌట్ వద్ద ఉన్న మ్యాచ్ అఫీషియల్పై అతను సీరియస్ అయ్యాడు.
ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో జట్లు కడదాకా కొట్లాడుతున్నాయి. లీగ్లో తీవ్ర ఒడిదొడుకులతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ తమ అభిమా
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 46 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్ పోరాటం రసవత్తరంగా మారింది. నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఎనిమిది జట్ల మధ్య పోరాటం జరుగుతున్నది.
Terror attack | పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ్టి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతోపాటు అంపైర్లు కూడా చేతులకు నల్ల రిబ్బన్లు ధరించనున్నారు. అంతేగాక ఉగ్రదాడిని నిరసిస్తూ మ్యాచ్క
సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్ క్రమంగా పుంజుకుంటున్నది. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్తో అనూహ్య విజయం సాధించిన ఆ జట్టు.. గురువారం సొంత వేదికపై సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)న�