కో-వర్కింగ్ సేవల సంస్థ ఔఫిస్..హైదరాబాద్లో తాజా గా మరో సెంటర్ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది. నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి నగరంతోపాటు బెంగళూరులో ఈ సెంటర్లను నెలకొల్పబోతున్నట్ట�
JEE Advanced | దేశవ్యాప్తంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం ఈ నెల 4న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్కు పాల్పడి దొరికిపోయారు. వీరిపై హైదరాబాద్, రాచకొ
Bonalu Festival | హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు వారం ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందజేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభ�
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగింది. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ సెంటర్లో పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాధానాలను తన స్నేహితులకు పంపించాడు. ఈ క్రమంలో అడ�
IT Annual Report | తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ర్టాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. కానీ, ఇప్పుడు దేశ ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. ఇందుకు 2022-23 వ�
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు వస్తే వైద్యుడిని సంప్రదించేందుకు సమీపంలో దవాఖానలు ఉండేవి కాదు. యూపీహెచ్సీలు లేదా జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లే గత�
IT Annual Report | కేవలం తొమ్మిదేండ్ల పసి ప్రాయం.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు సహాయ నిరాకరణ.. అయినా ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. ‘కంప్యూటర్ల సృష్టికర్తలం మేమే.. మేము లేకపోతే ఐటీ ప్రగ
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉన్నది. అంతే కాకుండా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తె
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్కు పెరుగుతున్న డిమాండ్.. ఇక్కడి అభివృద్ధికి అద్దం పడుతున్నది. దేశీయ కార్పొరేట్ రంగంలో బెంగళూరు ఆధిపత్యాన్ని అధిగమించి కొత్త కార్యాలయాల సరఫరాలో హైదరాబాద్ అగ్రస�
Singareni | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్ సాధించిందని సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స�
Minister Srinivas Yadav | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లా దేశానికి విజన్ ఉన్న నాయకుడు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు.
Musi River | నల్లగొండ : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు నెలల ముందే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడవ నెంబర్ కస్ట్ర్ గేటు ఆరు అడుగుల మేర ఎత్తి 330 క్యూసెక్�
దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM