SS Rajamouli | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మ�
MANUU Faculty Recruitment | ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, లెక్చరర్ తదితర టీచింగ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్(Hyderabad) లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) ప
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య దినోత్సవం (Sahitya Dinotsavam) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో మ
అంతర్జాతీయ స్థాయి న్యాయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్నది. సెప్టెంబర్ 16, 17న ఈ సదస్సు నిర్వహించనున్నట్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష�
Minister Srinivas Yadav | చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికీ అభినందనలు తెలిపారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరి�
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
Bellamkonda Suresh | బంజారాహిల్స్, జూన్ 9: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటిముందు పార్క్ చేసిన కారు అద్దాలను ధ్వంసం చేసిన దుండగులు.. కారు డిక్కీలోంచి ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్ల, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జూబ్లీహ�
బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైంది.
దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఉత్తర ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన త�
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాము ల 24 క్యారెట్ పసిడి రేటు రూ.460 ఎగిసి రూ. 60,680 పలికింది. 22 క్యారెట్ తులం విలువ రూ.400 ఎగబాకి రూ.55,600ను తాకింది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో నివాస గృహాల విక్రయాల్లో పెరుగుదల నమోదైందని, గతేడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో జరిగిన విక్రయాలు 31 శాతం వృద్ధి నమోదైందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార�
Hyderabad | హైదరాబాద్ : దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్లో అక్కడ
Hyderabad | హైదరాబాద్ సరూర్నగర్లో ఓ మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెను మ్యాన్హోల్లో పడేశాడు.