మృగశిర కార్తె (Mrigasira Karthi) సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రా
Hyderabad | బ్యాంక్ నుంచి రుణాన్ని తీసుకుని.. వాయిదాలు చెల్లించకుండా ఫేక్ నంబర్ ప్లేట్తో తిరుగుతున్న కారుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రోజుల తరబడి పోలీసు స్టేషన్ ఎదుటే కారు పార్కింగ్ చేసిన ఆ మోసగాడిపై బ�
చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు.
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోపక్క కిందిస్థాయి గాలులు వాయువ్య, పశ
మహిళల సాధికారతకు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సహకారం అందిస్తుందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. హైదరాబాద్ కాన్సులేట్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజ�
Dimple Hayathi | పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలను ఎదురొంటున్న సినీ నటి డింపుల్ హయతి, న్యాయవాది విక్టర్ డేవిడ్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు వారిద్ద
Hyderabad | పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మ�
భార్యతో గొడవపడి అత్తమామలపై ఓ అల్లుడు కత్తితో దాడిచేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ కార్పొరేటర్ పరిధి అన్నపూర్ణ కాలనీ రోడ్డు నంబర్ 2లో ఉంటున�
Minister KTR | హైదరాబాద్.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారనున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతాయని, ఇది మన రాష్ట్రానికే కాదు
Hindustan zinc | హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో వాటాను అమ్మేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంతా సిద్ధం చేసింది. అన్ని కుదిరితే ఈ నెలలోనే మదుపరులను ఆకట్టుకునేందుకు విదేశాల్లో రోడ్షోలన�
చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ముర్గీ చౌక్ పునరుద్ధరణ పనులకు కులీ కుతుబ్షా పట్టణాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. ముర్గీచౌక్ న�
అజయ్ వేద్ హీరోగా నటించిన సినిమా ‘మట్టి కథ’. గాయని కనకవ్వ, సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ పతాకంపై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. పవ