KCR అంటే.. కీప్ సిటీ రన్నింగ్.. : కేటీఆర్ కేసీఆర్ అంటే.. కీప్ సిటీ రన్నింగ్ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. నిరంతరం పని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ మంత్రమని స్పష్టం చేశారు. హైదరాబ
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
Heavy rains | భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి త
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన
Hyderabad Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతున్నది
హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
Hyderabad Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాన తెల్లవార్లు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నది.
Shamshabad Airport | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిల్లెట్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఈ రెస్టారెంట్ను ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్, ఐఐఎం డైరెక్టర్ తారా సత్యవతి�
హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైల నుంచి సింగపూర్కు సింగపూర్ ఎయిర్లైన్స్తోపాటు స్కూట్ ఎయిర్లైన్స్లు తిరిగి తమ విమాన సేవలను ప్రారంభించబోతున్నాయి. అక్టోబర్ 29 నుంచి ఈ రూట్లలో విమాన సర్వీసులను నడ
GHMC High Alert | హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాబోయే కొద్దిగంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ మేరకు నగరంలో హై అలెర్ట్ను ప్రకటించింది.
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైంది. ఈ ప్రాంత అభివృద్ధిపై హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ రె
Hyderabdad | వరుణుడి ప్రతాపంతో నగరం తడిసి ముద్దవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నది. సాధారణంగా రోడ్లపై నిలుస్తున్న నీటితో పాటు ప్రధానంగ�