అమ్మరో బీమమ్మ.. మా తల్లిరో బీమమ్మ.. అన్న పాటలతో పీర్ల సవారీ జరగనున్నది. శనివారం మొహర్రం వేడుకలకు సర్వం సిద్ధమైంది. కోయిలకొండలో జరిగే పీర్ల పండుగకు ప్రత్యేకత ఉన్నది. పీర్ల సవారీ చూసేందుకు వివిధ ప్రాంతాల నుం�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ప్రపంచంలో అతిపెద్ద రిఫరల్ ఆర్గనైజేషన్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(బీఎన్ఐ) సదస్సు సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు రెండు రోజులపాటు హైదరాబాద్లోని హైట
ACB | హైదరాబాద్ : అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) డైరెక్టర్గా ఐజీ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏసీబీ ఏడీజీ రవిగుప్తాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై విస్తృతంగా చర్�
TSRTC | హైదరాబాద్ : ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదల నేపథ్యం�
బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ సిబ్బంది ప్రొటోకాల్ను ఉల్లంఘించారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం లాన్లో ఎదురుచూస్తున్నప్పటికీ, ఆయనను ఎక్
Hyderabad | లగ్జరీ హౌజింగ్ సెగ్మెంట్లో హైదరాబాద్ నగరం అత్యంత ఆకర్షణీయంగా మారుతున్నది. గురువారం సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన గణాంకాల్లో.. దేశంలోని టాప్-7 నగరాల్లో హైదరాబాద్ వృద్ధ�
మూసీ (Musi) నదికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్కు (Himayat Sagar) పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గ
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
హైదరాబాద్లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి రద్దయింది. ఈ నెల 29న తలపెట్టిన హైదరాబాద్ పర్యటనను అమిత్షా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది అమిత్షా పర్యటన రద్దు కావడం ఇది నాలుగోసారి. తె�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అద్భుత కార్యక్రమాలు అమలుచేస్తున్నదని బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, దళిత ఉద్యమ నేత చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. సీఎం �