అమెరికాకు చెందిన కార్ కేర్ కంపెనీ టర్ట్లీ వాక్స్ ఇండియా.. హైదరాబాద్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఇప్పటికే ఆరు స్టూడియోలను నిర్వహిస్తున్న సంస్థ..తాజాగా మరో మూడు అవుట్లెట్లను బుధవారం ప్రా�
కొద్ది రోజుల క్రితం రూ.58,000 స్థాయిని సమీపించిన తులం బంగారం ధర క్రమేపీ పుంజుకుంటూ బుధవారం ఒకే రోజున రూ.550 మేర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.60,650 స్థాయికి చే�
నులిపురుగుల నివారణకు ఈనెల 20వ తేదీన గ్రేటర్ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ రోజు (డీవార్మింగ్ డే) నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. హైదరాబాద్ పర�
గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెను వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది.
రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో గత మూడు రోజులుగా ముసురు వస్తున్నది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో నగరం తడిసి ముద్దయింది.
Tomato | హైదరాబాద్ : తమ పిల్లల పుట్టిన రోజు వచ్చిందంటే చాలు పేరెంట్స్ హడావుడి చేసేస్తుంటారు. ఖరీదైన హోటల్స్లో పార్టీలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అంతే కాదు రిటర్న్ గిఫ్ట్లకు కూడా భారీ ఖర్చు చేసి.. �
Minister KTR | భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నానక్రామ్గూడలోన�
Hyderabad | దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసముంటున్న కృ�
KIMS | హృద్రోగుల్లో రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు గుండెలోని రక్తనాళాల్లో స్టంట్లు వేయడం సాధారణంగా జరిగేదే. కానీ, హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు ఏకంగా ఓ మహిళ వెన్నెముకలోని ఎముకకే స్టంట్ వేసి తమ ప్
Hyderabad | విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా మేరకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకుగానూ 168 మాన�
ఒకేరోజు ఐదు వరుస చైన్స్నాచింగ్లకు పాల్పడిన చైన్స్నాచింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ. 5 లక్షల విలువజేసే 8 తులాల బంగారు గొలుసులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నార�
అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని అంతం చేసిన కుమారుడికి న్యాయస్థానం జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బల్కంపేట న�
ఎదురుచూపులకు తెరదించుతూ వాన వచ్చింది.. రోజంతా కమ్ముకున్న ముసురుతో ఉమ్మడి జిల్లా తడిసిముద్దయింది. ఉపరితల ఆవర్తనంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి ప్�
మహిళలు ఇండ్లలో తయారు చేసే వస్తువులతో ఈ నెల 20,21వ తేదిలలో రామ్కోఠిలోని కచ్చిభవన్లో ైస్టెల్ పిటార ఫ్యాషన్ లైఫ్ ైస్టెల్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నట్లు క్రియేటివ్ ఆర్ట్స్ ప్రతినిధులు రమారాఠి, వై