అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, ప్రజా ఆశీర్వాద సభలు శనివారంతో 60కి చేరాయి.
సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు సంస్థలు వచ్చిచేరాయి.
దేశంలో ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ ఓక్..హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాచారంలో ఏర్పాటు చేసిన స్టోర్ను కంపెనీ చైర్మన్ విజయ్ సుబ్రమణ్యం శనివారం ప్రార�
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఐటీ కారిడార్లోని ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ�
KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందు బిలాల్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గోషామహల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజవర్గం పరిధిలో కేటీఆర్ రోడ్
Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెట్రో, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రోజురోజుకు జనాభా, వాహనాలు పెరుగుతుండ టంతో ‘మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్టు’ పేరుత�
అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Shirdi Tour Package | హైదరాబాద్ నుంచి షిర్డికి వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) విమాన ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Minister KTR | తొమ్మిదన్నరేండ్ల పాలనలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరెంతో అభివృద్ధి చేయాల్సి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు.
Hyderabad | హైటెక్ రోడ్లు.. కిలోమీటర్ల పొడవునా ఫ్లైఓవర్లు.. భారీ బహుళ అంతస్థుల భవనాలు..హైదరాబాద్లో ఎటుచూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇంతటి హైటెక్ హైదరాబాద్ను సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లు కండ్ల ముందు చూపిస్తున్నా�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా శుక్రవారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.3,93,500 నగదు సీజ్ చేశారు.
హైదరాబాద్లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసు కాంప్లెక్స్లో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆడిట్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ పరిపాలనా విభాగం డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
KTR | విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు మనం కూడా కొడుదామా..? షమీ హ్యాట్రిక్ తీసిండు.. మనం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహి