CM KCR | హైదరాబాద్ : చందానగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారి
CM KCR | బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100 కోట్లు కేటాయించి, ఆ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్�
Hyderabad | పేదరికం, ఆర్థిక పరిస్థితి అతడి ఆశలకు అడ్డుగోడ కట్టింది. వయసు మించిపోయింది, దారిమూసుకుపోయింది. అయినా నిరాశచెందలేదు. పట్టుదల అతని ఆశలకు వారధి కటిటంది. ప్రయత్నంతో ఇంటర్ పూర్తిచేశాడు. దోస్త్ మెట్లెక్క
TS Weather Update | రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి త�
హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భార్యాభర్తలు పీకే నూకరాజు, మల్లీశ్వరి సత్తాచాటారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన టోర్నీలో వీరిద్దరు స్వర్ణ పతకాలతో మెరిశారు.
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
Fire Accident | హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో గల ఒక టింబర్ డిపోలో చెలరేగిన మంటలు కార్ల గ్యారేజీని తాకాయి. 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్లు, అగ్నిమాపకదళ సిబ్బంది కృషి చే
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పాప అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పీతల అక్ష 2016లో తన తండ్రి రవికుమార్�
CM KCR | హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అమరజ్యోతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంల
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని హయత్నగర్ సమీపంలోని కుంట్లూరులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని ములుగు �