తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించిం�
నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో ఎంవీఎస్ ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను రెండ్రోజుల క్రితం యశోద దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం తు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నీ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయ
Minister Talasani | హైదరాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ భోనాలు జూన్ 22 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
Minister KTR | యూకే, యూఎస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెలాఖరున హైదరాబాద్కు తిరిగిరానున్నారు. ఈ నాలుగు రోజుల పాటు కేటీఆర్ తన కుటుంబంతో సమయం గడపనున్నారు. నా�
హైదరాబాద్లో ఆషాడ బోనాల (Ashada bonalu) జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు మొదలవుతాయని మంత్రి తలసాని �
Neera Cafe | మొన్నటి వరకు నీరా తాగాలని ఉన్నా దొరికేది కాదు. దాని కోసం ఊళ్లో.. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కెప్పుడో ఓసారి ఊరెళ్లి నీరా తాగేవాళ్లం. కానీ ఇప్పుడు నీరా తాగాలనుకుంటే నిమిషాల్లో ప
హైదరాబాద్లోని బంజారాహిల్స్ (Banjara hills) పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు (Hit and Run Case) నమోదయింది. టోలిచౌకిలోని (Tolichowki) పారామౌంట్ కాలనీలో (Paramount colony) సూడాన్ (Sudan) దేశస్థులు తమ కారుతో ఓ బాలుడిని ఢీకొట్టారు.
ప్రముఖ కవి, గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం యూనివర్సీటీ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూన్ 3వ తేదీన హైదరాబాద్ గీతంలో 14వ స్నాతకోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నక
తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణ కోసం 80 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. 1921 హైదరాబాద్ వివేకవర్ధినిలో కార్వే పండితుని ఆధ్వర్యంలో సాహి
యూరప్ దేశాలను సందర్శించేవారికి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతున్నది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు విమాన సర్వీసును లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ప్రారంభించబోతున్నది.
హైదరాబాద్ సహా కర్ణాటక, ఢిల్లీ నో యిడాల్లో గురువారం (రెండోరోజూ) ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో సుమారు 40 ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా బృందాలు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.