హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మించిన యూఏఈ దౌత్య కార్యాలయం జూన్ 14న ప్రారంభం కానున్నది. దీనిని యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సయేఖ్ ప్రారంభిస్తారని కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్�
Frankfurt | హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్�
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఔషధాల తయారీలో ప్రపంచ దిగ్గజం, ఫ్రాన్స్కు చెందిన సనోఫీ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో బోస్టన్లో సమావేశమైంది.
జీవశాస్ర్తాల రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఈ రంగంలో మరో భారీ పెట్టుబడి దక్కింది. అమెరికాకు చెందిన స్టెమ్క్యూర్స్ సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద స్టెమ్సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర
విదేశీ సంస్థలను ఆకట్టుకోవడంలో తెలంగాణ దూసుకుపోతున్నది. ఇప్పటికే అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి బ్రిటన్కు చెందిన టెక్నాలజీ సంస్థ డాజోన్ క�
కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ)కు సంబంధించిన ప్రముఖ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సేవల సంస్థ ప్లూమ్ హైదరాబాద్లో తమ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.
Malakpet Mureder Case | అప్పు ఇచ్చిన మహిళనే ఓ వ్యక్తి దారుణంగా తలనరికి, శరీర భాగాలను ఇంట్లోని ఫ్రిజ్లో దాచి పెట్టాడో ఘనుడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటు చేసుకున్నది. సదరు నిందితుడిని పోలీసులు బుధవారం అరె
Malakpet Case | మలక్పేట వద్ద మూసీ సమీపంలో ఇటీవల మొండంలేని తల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మొండంలోని తలను ఓ నర్సుదిగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల కిందట మూసీ పరీవాహక ప్రాంతమ
Fake IPS Officer | నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణ�
Hyderabad | శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.1.81 కోట్ల విలువ చేసే 2.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Snakes | ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పాములు కూడా భాగమేనని, అవి మీ ఇండ్లలోకి వేస్తే చంపకుండా సమాచారమిస్తే చాలు పట్టుకుంటామని స్నేక్స్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ప్రతి రోజు స్నేక్స్ సొసైటీకి సుమారు 60-80 ఫో�