Vande Bharat | రాష్ర్టానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య జోరుగా నడుస్తున్న వం�
TS Weather |సెగలు కక్కుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని ముచ్చట చెప్పింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీల
Uma Harathi | తన లక్ష్యం సివిల్.. నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైనా.. కలత చెందకుండా ధైర్యంతో ముందడుగువేసి ఐదోసారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ఎన్ ఉమాహారతి మెరుగైన ర్యాంక్ సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు క�
UPSC Civil Services Results | దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్లో తెలంగాణ జయకేతనం ఎగురవేసింది. సివిల్స్ 2022 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. దేశంలోనే మూడో ర్యాంకుతో నారాయణపేట ఎస్పీ నూకల వ
Telangana | భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పల్లె ల వైపు చూసేందుకు వైద్యులు ఇష్టపడకపోవడ మే అందుకు కారణం. అయితే, ఇప్పుడు ట్రెం డు మారింది. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందిం�
ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో చర్మం అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థిని అరికట్టేందుకు ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం మాజీ హెచ్వోడీ డాక్టర్ నాగప్రసాద్ 2016లో దవా�
ఎన్టీఆర్ 30వ చిత్రం ‘దేవర’ ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది అందాల తార జాన్వీకపూర్. దక్షిణాదిలో ఈ భామకిది తొలి చిత్రం కావడంతో పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిసింది.
శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం గ్రేటర్లో పోలీసు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పోలీసు స్టేషన్లు కొలువుదీరనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిశారు. మంత్రి అజయ్తో కలిసి వెళ్లిన ఆయన.. తొలుత ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు.
నిర్మాణ రంగంలో సత్వర అనుమతులే లక్ష్యంగా ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) పకడ్బందీగా అమలు అవుతున్నది.
ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో ఆనందంగా జీవించాలనే విశాల హృద యం కలిగిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.