దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో ఇండ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాల కంటే హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నవారంతా సొంత ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, శాంతిభద్రతలు, మెరుగైన మౌలిక వసతులు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్�
మోకిల లేఅవుట్లో రెండో విడత ప్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఐటీ కారిడార్కు సమీపంలో హైదరాబాద్-శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలలో సుమారు 300 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఅవుట్
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోల్చితే మన మార్కెట్ చిన్నదే అయినా ధర లు మాత్రం హైదరాబాద్లోనే తక�
ఇల్లంటే స్వర్గసీమ. కలకాలం హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించేలా.. మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్నిచ్చేదిగా ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా అలాంటి వాతావరణాన్ని నివాసం ఉంటున్న చోట అందరికీ కలిగించాలన్న లక్ష�
శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.86 కోట్ల వి లువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుం చి వచ్చిన ప్రయాణికుడు 2 కిలోల బం గారం కడ్డీలను ప్యాంటులో దాచుకొని తీసుకొచ్చి తనిఖీల్లో పట్
హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ శనివారం నుంచి ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ చేతిలోకి వెళ్లింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ లీజు ప్రక్రియ ప�
MMTS | హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పెద్ద ఎత్తున్న బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి కంటపడకుండా అక్రమంగా ఎనిమిది కిలోల బంగారాన్ని పలువురు �
హైదరాబాద్కు మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ను నిర్మిస్తున్నది.
హైదరాబాద్ మహానగరంలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది. జూలై నెలలో మొత్తం ఆస్తులు 5,557 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా మొత్తం రూ.2,878 కోట్ల