భారత్లో గ్లోయాలబల్ కంపెనీల కార్యాలకు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోన�
మహానగరంలో పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ మరింత భరోసా ఇచ్చారు. ఆదివారం ఎన్నికల మ్యానిఫెస్టోలో గ్రేటర్ హైదరాబాద్కు మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రకటించారు. ఇప్పటికే 69వేల ఇండ్�
ప్రేమ విఫలమవటంతోనే మర్రి ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని హైదరాబాద్ సెంట్రల్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ప్రవళిక ఇప్పటివరకు ఎలాంటి పోటీ పరీక్ష రాయలేదని, కోచింగ్ కోసం 15 రోజుల క్రితమే హైద�
గ్రేటర్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీస
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నగరంలో పోలీసు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలను తీవ్రతరం చేశారు. పలుచోట్ల లెక�
వినియోగదాలకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు ప్రతియేటా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ల సంయుక్త ఆధ్వర్యంలో దసరా బోనాంజ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఏడాది కూడా మరింత రెట్టింపు ఉత�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్.. నేటి నుంచి అసలు సిసలైన సమరశంఖాన్ని పూరించనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా సరికొత్త వ్యూహాలతో ప్రచారానికి మరింత పదును పెట్�
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసుశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు ప్రత్యే�
అల్లు అర్జున్ ‘పుష్ప -2’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది. బన్నీ, రష్మికతో పాటు ముఖ్యతారాగణంపై దర్శకుడు సుకుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకర
రాష్ట్రం లో 21 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం నూ తన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యతోపాటు నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులుగా, సీపీలు,
కొత్త పోలీసు కమిషనర్ను ఎంపిక చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగ్గురు అదనపు డీజీ ర్యాంకు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.