KTR | లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కలిసికట్టుగా పని చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్లో
Coronavirus | తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 19 యాక్టివ్గా ఉన్నాయి.
ఒకవైపు నిధుల సమీకరణ.. మరోవైపు అభివృద్ధికి బాటలు వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే హైదరాబాద్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే చర్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌ
ఆ మహిళ వయస్సు 45 ఏండ్లు. తోడుండాల్సిన భర్త విడాకుల పేరుతో వదిలించుకున్నాడు. ఇన్నేండ్లు జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె అనారోగ్యంతో తనువు చాలించింది. తల్లి, తమ్ముడికి ఉన్న మానసిక వైకల్యం.. ఆమెకు అంత్యక్రియలు �
చెట్లతోనే యావత్ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు. మంగళవారం ఫారెస్టు అకాడమీ 34 బ్యాచ్ బీట్ ఆఫీసర్ల సమావ�
భవిష్యత్ బాగుండాలని కోరుకునేవారు తమ కోసం తాము కష్టపడితే సరిపోదు. ఇతరుల కోసమూ పాటుపడాల్సిందే. మన భవిష్యత్ బాగుండాలంటే మన దేశమూ బాగుండాలి . మనందరి రేపటి కోసం బడుల్లో విద్యాబోధన మెరుగుపడాలని ఆకాంక్షిస్త�
సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహతి’. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రధారులు. శ్రీ పద్మిని సినిమాస్ పతాకంపై శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం హైద�