Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ �
Hayath Nagar | హయత్నగర్ : ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి బాలికను ఓ ట్రాన్స్జెండర్ కాపాడారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ �
తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ�
రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ (Hyderabad) ఎదిగిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని చెప్పారు. ట్యాలెంట్ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సోమవారం (జూలై 3) ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి చారిత్రక మైలురాయిని సాధించింది. మహానగరంలో 3 కారిడార్లలో 69 కిలో మీటర్ల మేర మెట్ర�
హైదరాబాద్లోని (Hyderabad) ఎర్రగడ్డలో (Erragadda) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఎర్రగడ్డలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లను ధనుంజయ ట్రావెల్స్ (Dhanunjaya travels) బస్సు ఢీకొట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం సమగ్రమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టీజీవో భవన్లో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ తెలిపారు.
Minister Srinivas Yadav | బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మ
Medical Education | వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐటీ రంగం అభివృద్ధిపై ఇంతటిస్థాయిలో దృష్టి సారించిన మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ లాంటి వారిని దేశంలో మరోచోట చూడలేదు. మౌలిక వసతుల కల్పన, గ్లోబల్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ చొరవ.. ఇవ�
Minister KTR | టెక్నాలజీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, గత రెండేండ్లలో దేశంలో వచ్చిన టెక్ ఉద్యోగాల్లో 44 శాతం హైదరాబాద్ నుంచే వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.