ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు విశ్వనగరం హైదరాబాద్ మరోమారు ఆతిథ్యమివ్వబోతున్నది. దేశంలో తొలిసారి పోటీలకు వేదికైన హైదరాబాద్లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు రయ్య్మ్రంటూ అభిమానులను అలరించ
హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని త్వరలోనే పరిషరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పాటైన ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస�
డీజీపీ కార్యాలయంలో... హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సావాల్లో పాల్గొన్న డీజీపీ అంజన్కుమార్, పోలీసు అధికారులు సౌమ్య మిశ్రా, మహేశ్భగవత్, సంజయ్ కుమా�
ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతో పాటు కాలనీలను ఆదర్శవంతగా తీర్చిదిద్దిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కాంగ్రేస్ పార్టీ జీడిమెట్ల
Jitta Balakrishna Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర Gold Rates | రూ.250 పెరిగి రూ.60,900లకు చేరుకున్నది.
Jitta Balakrishna Reddy | హైదరాబాద్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్తో యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ�
విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చిరస్థాయిగా ఉంటుంది. దానికోసం శ్రమించాలి. సాహసాలు చేయాలి. అప్పుడుగానీ అసలైన విజయం రాదు’ అని నాన్న చెబుతుండేవారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ స్కాలర్ అంకిత కుమారి ఉత్తమ పోస్టర్ అవార్డును సొంతం చేసుకున్నది. పుణేలోని ఐఐఎస్ఈఆర్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును అంద�
CM KCR | మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ అనుభవం కలిగిన, సింపుల్గా ఉండే మల్లారెడ్�
Gold-Sliver | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం నిలిచింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.60,490 పలికితే, కిలో వెండి ధర రూ.78 వేల వద్ద నిలిచింది.
Hyderabad | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని కంప్యూటర్, ల్యాప్టాప్ల వాడకం చాలా తగ్గింది. మొబైల్ యూజర్లలోనూ ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. అయితే, ఆండ్రాయిడ్ ఓఎస్లో భద్రతాలోపాలు ఉన్నట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన�