బోర్డు మీద లెక్కలు చెప్తున్న ఈ సార్ను గుర్తుపట్టారా ? అవును.. కలెక్టర్ సారే. గురువారం బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద�
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
ఎడారి దేశం వెళ్లి సముద్రపు ఒడ్డున ఇసుకలో మండీ బిర్యానీ తినాలనే కోరిక ఎవరికుండదు? అదలా ఉంచితే మన నగరంలోనే ఎడారిలో కూర్చొని ఎంచక్కా మండీ బిర్యాని ఆరగించే రెస్టారెంటు ఉంది. అదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్న�
హైదరాబాద్ నగరం ఎన్నో పురాతనమైన ఆలయాలకు నెలవు. భద్రాచల రామదాసును గోల్కొండ నవాబులు జైలులో పెట్టినప్పుడు ఆయన అప్పు తీర్చి రక్షించేందుకు రామలక్ష్మణులు హైదరాబాద్ వచ్చిన విషయం మనలో చాలామందికి తెలుసు. రామలక
Hyderabad | విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు ముగిశాయి. హిమాయత్నగర్లోని వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీనగర్లోని రవిశర్మ ఇంట్లో గురువారం తెల్�
Hyderabad | పెండ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్ మహిళా నిర్మాతపై ఓ బాధితుడు కేసు పెట్టాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్ కె�
Hyderabad | హైదరాబాద్ యూసుఫ్గూడలోని లక్ష్మీనరసింహనగర్లో దారుణం జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. రాముపై ఒకేసారి పది మంది కలిసి దాడి చేస�
తెలంగాణ యోధుడు కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సికింద్రాబ�
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి మజార్ అలీపై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి.. అతడిని దోచుకున్న సంఘటన అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు స�