వచ్చే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యూనివర్సిటీకి చెందిన �
COVID | హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉ
Vice President | ఈ నెల 27న హైదరాబాద్కు భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖర్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమార�
Fire Accident | హైదరాబాద్ గుడి మల్కాపూర్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొ
Cyberabad | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సంద�
PV Ghat | దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.
President | తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఖాజాగూడ లింకు రోడ్డుపై ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్�
డిసెంబర్ అంటే మిణుకుమిణుకు తారలు.. శాంతాక్లాజ్ సందళ్లు.. క్రిస్మస్ వంటకాల ఘుమఘుమలు.. మొత్తంగా క్రిస్మస్ పండుగ అంటే మరువలేని ఓ తియ్యని అనుభూతిని పంచే వేడుక. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకను క్రైస్తవులు అంగర